Home
Latest News
Latest News News
-
Allu Arjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ స్టోరీ లీక్..రెండు పార్ట్లుగా సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఆ సినిమాలకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. బన్నీకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి.. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది.. అల్లుఅర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని… -
Akaanksha Singh : హాట్ అందాలను చూపిస్తూ రెచ్చ గొడుతున్న హాట్ బ్యూటీ..
ఈమధ్య హీరోయిన్ల ఎక్స్పోజింగ్ ఎక్కువైంది.. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా అందాల ఆరబోత లో మాత్రం తగ్గట్లేదు.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. కుర్ర హీరోయిన్లు కూడా సోషల్ మీడియాను నమ్ముకున్నారు.. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో ముద్దుగుమ్మ చేరింది.. హీరో సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమా ఫెమ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గుర్తే ఉంది కదా.. ఆ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది.. ఆ… -
60 Snakes: అమ్మ బాబోయ్.. ఏందయ్యా ఇది.. ఆ ఇంట్లో అన్ని పాములు..
అమ్మ బాబోయ్ ఒక పాముని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది బీహార్ లోని రోహ్తాన్ లో ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. బీహార్ లోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ అనే గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు.. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే… -
Extramarital Affair : భర్తకు ప్రేమగా మటన్ బిర్యానీ పెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే?
ఐదు నిమిషాల పడక సుఖం కోసం కొందరు ఆడవాళ్లు కట్టుకున్న భర్తలనే అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. ఆ సుఖం కోసం పోలీసులకు చిక్కకుండా మరీ మర్డర్లు చేస్తున్నారు.. తాజాగా ఓ భర్త భార్యకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.. తనను చంపబోయిన భార్యను ప్రియుడితో సహా ఊసలు లెక్కపెట్టించాడు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. భర్తకు ప్రేమగా మటన్ బిరియాని వండి ఎక్కడా… -
Kottu Satyanarayana : వారాహి దేవి అనుగ్రహం కలగాలంటే పవన్ కళ్యాణ్ ధర్మం పక్షం వహించాలి
Kottu Satyanarayana comments on pawan kalyan. breaking news, latest news, telugu news, pawan kalyan, Kottu Satyanarayana -
CM Jagan : రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
రేపు అనంతపురం జిల్లాలో పర్యటించినున్నారు సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు ఖరీఫ్–2022 బీమా పరిహారాన్ని అందజేయనున్నారు సీఎం జగన్. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో సాయం చేయాలని గతంలోనే సీఎం జగన్ నిర్ణయించిన విషయం… -
AP BJP Madhav : జనసేనతో కలిసి ముందుకు వెళ్తాం
బీజేపీ అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీజేపీ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూనివర్శిటీల్లో అనేక విషయాలు వస్తున్నాయని.. breaking news, latest news, telugu news, tdp, ycp, AP BJP Madhav -
Singareni : ఏడాది చివరి నాటికి 300 మెగావాట్లకు సింగరేణి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాది చివరి నాటికి 300 మెగావాట్లకు చేరుకోనుంది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్సీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్.. మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకుంటుంది. -
Puvvada Ajay Kumar : పోడు సాగుదారులు సైతం ఖరీదైన భూములకు యజమానులుగా మారారు
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని 13 గ్రామాలకు చెందిన 673 మంది లబ్ధిదారులకు అజయ్కుమార్ పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు తగ్గకుండా పోడు సాగుదారులు సైతం ఖరీదైన భూములకు యజమానులుగా మారారన్నారు. breaking news, latest news, telugu news, puvvada ajay kumar, big news -
Top Headlines @ 1PM : టాప్ న్యూస్
Top Headlines @ 1PM 07.07.2023. Top Headlines @ 1PM, breaking news, latest news, telugu news, pm modi, falaknuma express fire accident, big news
తాజావార్తలు
-
Xiaomi Mijia: మార్కెట్ లోకి విద్యుత్ ఆదా చేసే కొత్త ఏసీ.. 3 నిమిషాల్లో అదిరిపోయే కూలింగ్! ధర ఎంతో తెలుసా ?
-
Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
-
Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్ఎక్స్!
-
BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
-
US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!