AP BJP Madhav : జనసేనతో కలిసి ముందుకు వెళ్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీజేపీ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూనివర్శిటీల్లో అనేక విషయాలు వస్తున్నాయని, ఎన్డీఏ సమావేశం కోసం టీడీపీకి ఆహ్వానం పంపలేదని ఆయన తెలిపారు. జనసేన మా మిత్రపక్షంగా ఉందని, ఆ పార్టీకి ఆహ్వానం వెళ్లి ఉంటుందని భావిస్తున్నామన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో ఏపీలోని ప్రాంతీయ పార్టీలు వాళ్ల వైఖరి చెప్పాలన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుందని ఆయన అన్నారు.
Also Read : AP BJP Madhav : రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు
Also Read
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
- OTR: కంట్లో నలుసు..
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
కూటమి పేరుతో ప్రతిపక్షాలు రకరకాల సమావేశాలు నిర్వహించిందని, పురంధేశ్వరీ బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్ అభినందించారన్నారు. జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో మేమూ.. జనసేన కలిసి ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం చేయాలని భావిస్తున్నామన్నారు. గతంలో టీడీపీ మాతో ఉండేది.. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదని, ప్రస్తుతం మా పొత్తు జనసేనతోనేనన్నారు. టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తే.. అప్పుడు రాష్ట్ర పార్టీగా మా అభిప్రాయాలు చెబుతామన్నారు.
Also Read : Raw Onion Disadvantages: పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి హానికరం.. ఏమవుతుందో తెలుసా?
తాజావార్తలు
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
-
OTR: కంట్లో నలుసు..
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!