1999 మే 3 వ తేదీన ఇండియా పాక్ మధ్య వార్ ప్రారంభం అయింది. అంతకు ముందు 1999 ఫిబ్రవరిలో ఇండియా పాక్ మధ్య లాహోర్ శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులకు పాల్పడకూడదు. కానీ, పాక్ దీనిని పక్కన పెట్టి మ
జమ్మూకాశ్మీర్కు సంబందించి 370 అధికరణను రద్ధు చేసిన తరువాత ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు పెద్దసంఖ్యలో టూరిస్టులు వెళ్తున్నసంగతి తెలిసిందే. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కోలుకుంటోంది. జమ్మూకాశ్మీర్కు చట్టసభలతో కూడిన యూటీ హోదా ఇవ్వగా, లఢక్ కు మాత్రం చట్టసభలు ల�
సమంతా అక్కినేని వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో, సామ్ భర్త నాగ చైతన్య కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న R
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరోసారి బరితెగించింది… రెచ్చగొట్టే చర్యలకు దిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ను వేరే దేశంగా తన వెబ్సైట్లో చూపించింది.. ఇక, జమ్మూ కశ్మీర్ను పాకిస్థాన్లో అంతర్భాగంగా చూపించింది.. ట్విట్టర్ చర్యలపై సీరియస్గా ఉంది భారత ప్రభుత్వం… ట్విట్టర్ గతంలోనూ ఇలాంట�
ఏ వస్తువు పైకి ఎగరవేసినా కిందపడుతుంది. భూమి ఆకర్షణ వలన ఈ విధంగా జరుగుతుంది. అయితే, భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కిందపడే వస్తువులు గాల్లోకి తెలుతుంటాయి. దీనికి ఓ ఉదాహరణ రివర్స్ జలపాతం. ఈ జలపాతం రివర్స్లో కిం�