టాలీవుడ్ హీరో రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈ చిత్రంలో రామ్ ఇదివరకు చూడని కొత్త గెటప్ లో కనిపించనున్నారట. పవన్ కుమార్ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ మూవీపై రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈమధ్యే షూటింగ్ స్టార్ట్ చేద్దామా అంటూ పోస్ట్ కూడా చేశారు. అయితే తాజా సమాచారం…
‘వన్’ సినిమాతో తెలుగు కుర్రాళ్లను కలవర పెట్టిన వన్నెలాడి… కృతీ సనన్. తరువాత పెద్దగా తెలుగు చిత్రాలు చేయనప్పటికీ ‘వన్’ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో నంబర్ వన్ అయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఆమె చేతి నిండా సినిమాలు ఉండటంతో ఒకేసారి మూడు, నాలుగు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటూ హడావిడి చేస్తోంది. తాజాగా కృతీ ‘ఆదిపురుష్’ సెట్స్ పై కాలుమోపింది…ప్రభాస్ ‘రాముడి’గా, కృతీ ‘సీత’గా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ రామాయణం ‘ఆదిపురుష్’. లాక్ డౌన్ కి…
నేచురల్స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో క్రేజీ మూవీ శ్యామ్సింగరాయ్ సెట్స్ పై ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా జూలై 1 నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్కతా సెట్ భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్ను పునర్నిర్మించి…
‘ఉప్పెన’ లాంటి ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా, కరోనా లాక్ డౌన్ తరువాత కృతి పాప షూటింగ్ కి జాయిన్ అవుతోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కాగా నేడు కృతిశెట్టి ఈ…
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో మెగా హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం అధిక బడ్జెట్తో ఈ చిత్రాన్ని సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా…
“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఒకే ఒక్క చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది కృతి. ఈ బ్యూటీఫుల్ బేబీకి ఎక్కువగా అబ్బాయిలు ఫిదా అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూత్ అంతా కృతిశెట్టిని తమ కలల రాణిగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి…
క్యూట్ గర్ల్ కృతి శెట్టి నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’.. సుధీర్బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. రామ్, లింగుస్వామి కాంబోలో వస్తున్న ఓ సినిమాలోనూ నటించనుంది. ఇదిలావుంటే, కృతి మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ఒకే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు గణేశ్…
రాజశ్రీ ఫిలిమ్స్ చిత్రాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళుమూసుకుని చూడవచ్చని నమ్ముతుంటారు. అలా 1906లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘వివాహ్’. షాహిద్ కపూర్, అమృతా రావు జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సూరజ్ బర్జాత్య. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. బెల్లంకొండ గణేశ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ఈ రీమేక్ తెరకెక్కనున్నట్లు వినిపిస్తోంది. తన రెండో కొడుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి ఈ సినిమా పనికి వస్తుందని…