ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతోన్న కోటిదీపోత్సవం నేటితో ముగియనుంది.. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం.. ఇవాళ్టితో ముగుస్తుంది… ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగుతోంది.. శంఖారావంతో ప్రారంభమైన పదిహేనవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. వేదపఠనం : శ్రీ శారదా వైదిక స్మార్థ వేదపాఠశాల – వర్గల్, భక్తి గీతాలు : పర్ణిక బృందం, వేణుగానం : జయప్రద రామ్మూరి బృందం, కొల్హాపూర్ కరవీరపుర…
Koti Deepotsavam 2022: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. అక్టోబర్ 31వ తేదీన ఈ మహా యజ్ఞానికి అంకురార్పణ జరిగింది.. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.. ఇప్పటికే 11 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. 12వ రోజు కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది.. ఇక, 12వ రోజు జరగనున్న విశేష కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్లోకి వస్తే..…
Koti Deepotsavam 2022: ప్రతీ ఏటా ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. అక్టోబర్ 31వ తేదీన ఈ మహా యజ్ఞానికి అంకురార్పణ జరిగింది.. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.. ఇప్పటికే 10 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. 11వ రోజు కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది.. Read Also:Koti Deepotsavam Day 10 Highlights :…
Koti Deepotsavam 2022: అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైప భక్తి టీవీ కోటి దీపోత్సవం 9వ రోజుకి చేరింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగనుంది. మంగళవారం నాడు కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈరోజు తొలుత డా.శంకరమంచి రామకృష్ణశాస్త్రి స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం కోటి దీపోత్సవ ప్రాంగణంలో గ్రహణమోక్ష అనంతరం నదీజలాలతో మహా సంప్రోక్షణ చేశారు. చిట్యాలకు చెందిన శ్రీ హరిహర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులు…
భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. చంద్రగ్రహణం పూర్తయిన సందర్భంగా ఈరోజు కోటి దీపోత్సవంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణం, భస్మహారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. https://www.youtube.com/watch?v=H0-EF60o_U0
Koti Deepotsavam 2022: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 14వ తేదీ వరకు సాగనుండగా.. అందులో భాగంగా ఆదివారం ఏడో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.. ఇక, ఇవాళ ఎనిమిదో రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.. కార్తిక మాసం అంటేనే పరమ పవిత్రం.. అందులో కార్తిక సోమవారం అంటే ఎంతో ప్రత్యేకత ఉంది..…