పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ మేరకు శనివారం నాడు చిత్ర యూనిట్ సభ్యులు ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ చేరుకుని సందడి చేశారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. రంగ…
Ranga Ranga Vaibhavamga Trailer: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం రంగరంగ వైభవంగా.
ఒకే కుటుంబానికి చెందిన హీరోలు ఒకే హీరోయిన్తో జోడీ కట్టడాన్ని ఈమధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. కొందరు భామలైతే రెండు తరాల హీరోలతోనూ (తండ్రి, తనయులు) జత కట్టేశారు. లేటెస్ట్గా వస్తోన్న భామలు మాత్రం యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు. నాగ చైతన్య, అఖిల్ ఒకే హీరోయిన్తో బ్యాక్ టు బ్యాక్ జత కట్టడాన్ని మనం చూశాం. ఇప్పుడు మెగా వారసులూ అదే పని చేయబోతున్నారు. తమ్ముడ వైష్ణవ్తో జోడీ కట్టిన హీరోయిన్తో రొమాన్స్ చేసేందుకు సాయి…
తొలి సినిమా ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసి పడ్డాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే రెండో సినిమా ‘కొండ పొలం’ టక్కున క్రింద పడేసింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’తో రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. విడుదలైన టీజర్ తో పాటు పాటలు సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు…
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ జంటగా నటించిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’. తమిళ దర్శకుడు గిరీశాయ ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సోమవారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మూవీ విడుదల తేదీని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలియచేస్తారని అంతా ఎదురుచూశారు. కానీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా నిర్మాత విడుదల తేదీని సస్పెన్స్ లో ఉంచేశారు. నిజానికి ‘రంగరంగ వైభవంగా’ మూవీ మే 27న విడుదల కావాల్సింది.…
పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన, కొండపొలం’ చిత్రాల తర్వాత నటిస్తున్న మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’! కేతిక శర్మ నాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో గిరీశాయ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్కి, టైటిల్కి వచ్చిన పాజిటివ్ వైబ్స్ మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తోందని చిత్ర సమర్పకుడు బాపినీడు…
‘ఉప్పెన’ సినిమాతో ఘనవిజయం అందుకున్న యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బాపినీడు బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ యూత్ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా…