డాక్టర్లు దేవుడితో సమానం అంటారు. చావుబతుకుల మధ్య ఉన్న రోగికి వైద్యం చేసి ప్రాణాలు నిలబెడతారు. అందుకే వైద్యుల్ని దేవుడితో సమానం అంటారు పెద్దలు. ఇది ముమ్మాటికీ వాస్తవమే.
ఈ మధ్య జనాలు క్రియేటివిటీ పేరుతో ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు.. ఫెమస్ కోసం కొంతమంది ఇలా చేస్తే.. మరికొంతమంది తమ భాగస్వామీతో చేసే ప్రతిదీ జీవితాంతం గుర్తుండాలని చెబుతున్నారు.. అర్థం కావడం లేదు కదా.. ఇటీవల కాలంలో జరిగే పెళ్లిళ్లను చూస్తే ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అంటూ జనాలు రకరకాల థిమ్ లను ఎంపిక చేసుకుంటున్నారు.. మొన్న ఓ జంట పాముతో ఫోటో షూటింగ్ చేస్తే.. మరో జంట అర్ధరాత్రి దెయ్యాలుగా ఫోటోలను దిగారు.. ఇలా రోజుకో…
Viral Video: ఇటీవల కాలంలో బస్సుల్లో మహిళలు కొట్టుకోవడం చూస్తున్నాం. చిన్నచిన్న విషయాలకు పక్కకు జనాలు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి కొట్టేసుకుంటున్నారు. వీటికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా బెంగళూర్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ బస్సులో ఇద్దరు మహిళలు దారుణంగా కొట్లాడారు. ఏకంగా బూట్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు.
నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నాయి.
కర్ణాటకలో హుక్కా ఉత్పత్తుల అమ్మకాలు, వినియోగం, స్వాధీనం మరియు ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి తక్షణ నిషేధాన్ని జారీ చేసింది.. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లో హుక్కా బార్లు ఒకరి నోటితో నేరుగా స్పర్శించడం వల్ల హెర్పెస్, క్షయ, హెపటైటిస్ మరియు కోవిడ్ -19 వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే అగ్ని భద్రతా నిబంధనలను ఉల్లంఘించండి. హోటళ్లు, బార్లు మరియు రెస్టారెంట్లలో హుక్కా…
కర్ణాటకలో (karnataka) పరీక్ష సమయాల మార్పుపై (Exam timings) అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎస్ఎస్ఎల్సీ, ప్రీ యూనివర్సిటీ పరీక్షల సమయాలను సర్దుబాటు చేస్తూ మైనారిటీలను మభ్యపెడుతోందని బీజేపీ ఆరోపించింది.
పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు.
ర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ పట్టణంలో టిఫిన్ పెట్టలేదని ఓ బాలుడు తన తల్లిని చంపేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్న పోలీసులకు తెలియజేశాడు.
Monkey Fever Cases: కర్ణాటక రాష్ట్రంలో ‘‘మంకీ ఫీవర్’’ కేసులు భయాందోళనలను రేపుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో గత 15 రోజుల్లో 31 మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. వ్యాధి సోకిన వారిలో 12 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మిగతా వారు ఇంట్లేనే వైద్యం తీసుకుంటున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, ఇప్పటి వరకు ఎలాంటి సీరియస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. సిద్ధాపూర్ తాలూకాలోనే…