Siddaramaiah: కర్ణాటకకు అన్యాయం జరుగుతోంది.. 4 ఏళ్లలో రూ.45 వేల కోట్ల నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు. కర్ణాటక ప్రజలు కట్టే పన్నులు రాష్ట్ర కష్టాలను తీర్చలేక ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఇక, 15వ ఆర్థిక సంఘం తర్వాత తక్కువ పన్ను బదిలీ వాటాతో కర్ణాటక గణనీయమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు. ఈ అన్యాయాన్ని సహించలేం.. మా రాష్ట్ర సంక్షేమం కోసం కర్ణాటక ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంలో మేము ఐక్యంగా ఉన్నామని “#SouthTaxMovement” హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్ (X) లో పోస్ట్ చేశారు.
Read Also: AP Assembly Sessions: ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
అయితే, పన్నుల వ్యవహారంలో కర్ణాటకకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య సహా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ నిరసన తెలుపనున్నారు. పన్నుల బదిలీల్లో కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను సమర్థిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు కట్టే పన్నులతో అప్పులపాలైన ఉత్తరాది రాష్ట్రాలు మనకు ఎప్పటికీ మోడల్ కాలేవన్నారు. ఈ తప్పుడు ఆలోచనను ప్రతి ఒక్కరూ పారద్రోలాలి.. కష్టపడి పటిష్టమైన భారతదేశాన్ని నిర్మిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. న్యాయం కోసం గళం విప్పిన కన్నడి వాసులకు సీఎం సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!