హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు.
ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. సెలెబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు.. అక్కడే చదువుకోవటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది.
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బసవరాజ్ బొమ్మై జోస్యం చెప్పారు.
DK Shivakumar: బీజేపీ నేత, అరెస్ట్ చేయబడిని దేవరాజగౌడ కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కుమారస్వామి, బీజేపీని కించపరిచేలా మాట్లాడాలని,
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు.
Karnataka : కర్నాటకలోని కోలార్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ డాక్టర్ ఒక మహిళ గర్భాశయంలో మూడు అడుగుల గుడ్డను పెట్టి మర్చిపోయాడు.
Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియో కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై బీజేపీ పెద్ద ఆరోపణ చేశారు. బిజెపి నాయకుడు రేవణ్ణ అభ్యంతరకర వీడియోతో కూడిన పెన్ డ్రైవ్ సర్క్యులేషన్లో డీకే శివకుమార్ తో పాటు మరో నలుగురు మంత్రుల ప్రమేయం కూడా ఉందని దేవరాజేగౌడ తెలిపారు.
Hubbali Incident:కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి తన పక్కింటి అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇటీవల నేహ హిరేమత్ హత్యతో వార్తల్లో నిలిచిని కర్ణాటక హుబ్బళ్లిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
Cyber Crime : కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది. స్క్రాచ్ కార్డుతో మహిళను ట్రాప్ చేసిన దుండగులు ఆమె నుంచి రూ.18 లక్షలు దోచుకున్నట్లు సమాచారం.
Cyber Crime : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళకు ఫోన్ చేసి కేటుగాళ్లు రూ.30 లక్షలు కాజేశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.