టెలికం మార్కెట్లో జియో ఎంట్రీ తర్వాత ఆ రంగంలోని ఉన్న సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి.. ఫ్రీ ఆఫర్ ఎత్తివేసి.. జియో కొత్త టారిప్లు తెచ్చినా.. చార్జీలు పెంచుతున్నా.. ఆ సంస్థకు ఆదరణ తగ్గడం లేదనే చెప్పవచ్చు.. కొన్ని సందర్భాల్లో జియో చందాదారులు తగ్గిపోయినా.. మళ్లీ పుంజుకుంది.. ఏప్రిల్లో కొత్తగా 16.8 లక్షల మంది చందాదారులు చేరడం విశేషం.. దీంతో.. జియో మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు పెరిగి.. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది. Read…
తన యూజర్లకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్.. కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో వంటి స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్ని అందిస్తోంది.. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ యూజర్ అయినప్పటికీ ఎయిర్టెల్ ఈ స్మార్ట్ మిస్డ్ కాల్ ఫీచర్ని అందరికీ అందిస్తోంది. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న యూజర్లు.. ఎయిర్టెల్ను అభినందిస్తున్నారు. రిలయన్స్ జియో వినియోగదారులు చాలా కాలంగా ఈ ఫీచర్ని ఉపయోగిస్తున్నారు. ఇది గొప్ప ఫీచర్ మరియు…
ప్రస్తుతం వినియోగదారులకు భారంగా మారిన టెలికాం ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మరో విడత టారిఫ్లు పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో వెల్లడించింది. టెలికాం సంస్థలు తమ నెట్వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్పై వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందని… ఒకవేళ అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని…
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్ నెలలో ఎయిర్టెల్ తన రీచార్జ్ ప్లాన్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చిందన్న గోపాల్…
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్ను విడుదల చేసింది.…
దేశంలో జియో నెట్వర్క్ కు భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. జియో ప్రారంభమైన కొత్తల్లో తక్కువ టారిఫ్ రేట్లతో ఎక్కువ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఇతర నెట్వర్క్కు చెందిన యూజర్లు జియోకు మారిపోయారు. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ నెట్వర్క్ లు జియోనుంచి పోటీని తట్టుకోలేకపోయాయి. అయితే, గతేడాది డిసెంబర్ నెలలో జియో సంస్థ టారిఫ్ ధరలను పెంచింది. దీంతో జియో నుంచి 1.29 కోట్ల మంది యూజర్లు తగ్గిపోయారు. దీంతో జియోకు 41.57…
దేశీయ టెలికాం దిగ్గజం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పట్టుసాధించేందుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లపై ఎలాగైనా పట్టుసాధించాలని ముఖేష్ అంబానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. జియోగ్లాన్స్ సాయంతో యూఎస్, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి దేశాల్లో గ్లాన్స్ను వేగంగా లాంచ్ చేసేందుకు అవకాశం…
దేశీయంగా సంచనాలు సృష్టిస్తున్న జియో మరో సంచలనంతో ముందుకు రాబోతున్నది. భారత్లో అత్యంత తక్కువ ధరకు జియో 4జీ స్మార్ట్ ఫోన్ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు చవకైన 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. భారత్లో 5జీ విస్తరణలో జియో ముందంజలో ఉన్నది. దీనికి తగ్గట్టుగా 5 జీ స్మార్ట్ఫోన్ ను రిలీజ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తున్నది. రియల్మీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లకు పోటీగా…
అన్ని ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి.. తక్కువ కాలంలోనే కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకున్న రిలయన్స్ జియో.. తన యూజర్లకు కొత్త సంవత్సరం కానుకగా బంపరాఫర్ తీసుకొచ్చింది.. ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జీల పెంపు తర్వాత కొంత ఊరట కల్పించే విషయం చెప్పింది జియో.. ఇక, జియో న్యూఇయర్ ఆఫర్ను పరిశీలిస్తే.. రూ.2,545 వార్షిక ప్లాన్పై కొత్త సంవత్సరం సందర్భంగా ఆఫర్ తీసుకొచ్చింది.. ఈ ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే.. ఇప్పటి వరకు 336 రోజుల వ్యాలిడిటీ ఉండగా……
ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఉంటే 28 రోజుల లెక్కన రీఛార్జ్ ప్లాన్లను మాత్రమే ప్రకటిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 336 రోజులే అవుతుంది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే 29 రోజులు తక్కువ అన్నమాట. అయితే టెలికాం కంపెనీల ప్లాన్ వెనుక ఓ లాజిక్ ఉంది. అంతేకాదు… రూ.వేల కోట్ల వ్యాపారం కూడా దాగి ఉంది. Read Also: రివైండ్ 2021: సెంచరీ కొట్టిన పెట్రోల్.. జనవరిలో అలా……