Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jio

Jio News

    • Jio 5G smartphone: జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?
      #టెక్నాలజీ

      Jio 5G smartphone: జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?

      భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ఇప్పటికే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రకటించింది. 5జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన వేలం ఇటీవలే ముగియగా.. ఈ వేలంలో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఆదానీ డేటా నెట్‌వర్క్స్‌ పోటీపడి టెలీకాం సెక్టార్లను సొంతం చేసుకున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు.. ఇక, 5జీ స్మార్ట్‌ఫోన్లు కూడా భారత్‌ మార్కెట్‌లోకి…
    • Reliance Jio: మళ్లీ సత్తా చాటిన జియో.. ఎవరి స్థానం ఏంటి..?
      #బిజినెస్‌

      Reliance Jio: మళ్లీ సత్తా చాటిన జియో.. ఎవరి స్థానం ఏంటి..?

      ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో.. మరోసారి సత్తా చాటింది.. ఆ మధ్య కొత్త కస్టమర్లను యాడ్‌ చేసుకోవడం అటుంచితే.. ఉన్నవారినే కోల్పోయిన సందర్భాలున్నాయి.. అయినా.. నెంబర్‌ వన్‌గా కొనసాగుతూ వచ్చింది ఆ సంస్థ.. తాజాగా.. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ దూకుడు చూపిస్తోంది.. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.. జియో మరోసారి అదరగొట్టింది. టెలికం రంగంలోని మిగతా…
    • Mukesh Ambani : జియో డైరెక్టర్‌ పదవికి ముకేశ్ రాజీనామా
      #జాతీయం

      Mukesh Ambani : జియో డైరెక్టర్‌ పదవికి ముకేశ్ రాజీనామా

      mukesh ambani resign to jio director post. Mukesh Ambani, Akash Ambani, Latest Telugu News, Breaking News, Big News, JIO,
    • TRAI: జియో, ఎయిర్‌టెల్‌ దూకుడు.. వొడాఫోన్‌ బేజారు..!
      #బిజినెస్‌

      TRAI: జియో, ఎయిర్‌టెల్‌ దూకుడు.. వొడాఫోన్‌ బేజారు..!

      టెలికం మార్కెట్‌లో జియో ఎంట్రీ తర్వాత ఆ రంగంలోని ఉన్న సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి.. ఫ్రీ ఆఫర్‌ ఎత్తివేసి.. జియో కొత్త టారిప్‌లు తెచ్చినా.. చార్జీలు పెంచుతున్నా.. ఆ సంస్థకు ఆదరణ తగ్గడం లేదనే చెప్పవచ్చు.. కొన్ని సందర్భాల్లో జియో చందాదారులు తగ్గిపోయినా.. మళ్లీ పుంజుకుంది.. ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది చందాదారులు చేరడం విశేషం.. దీంతో.. జియో మొబైల్‌ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు పెరిగి.. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది. Read…
    • Airtel: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎయిర్‌టెల్‌..
      #టెక్నాలజీ

      Airtel: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎయిర్‌టెల్‌..

      తన యూజర్లకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్‌ జియో వంటి స్మార్ట్‌ మిస్డ్‌ కాల్‌ అలర్ట్‌ ఫీచర్‌ని అందిస్తోంది.. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ యూజర్ అయినప్పటికీ ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్ మిస్డ్ కాల్ ఫీచర్‌ని అందరికీ అందిస్తోంది. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న యూజర్లు.. ఎయిర్‌టెల్‌ను అభినందిస్తున్నారు. రిలయన్స్ జియో వినియోగదారులు చాలా కాలంగా ఈ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది గొప్ప ఫీచర్ మరియు…
    • Telecom Charges: మరోసారి కాల్ ఛార్జీల బాదుడు?
      #బిజినెస్‌

      Telecom Charges: మరోసారి కాల్ ఛార్జీల బాదుడు?

      ప్రస్తుతం వినియోగదారులకు భారంగా మారిన టెలికాం ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో వెల్లడించింది. టెలికాం సంస్థలు తమ నెట్‌వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందని… ఒకవేళ అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని…
    • Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..
      #టెక్నాలజీ

      Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..

      టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరోసారి వినియోగదారులకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్‌ నెలలో ఎయిర్‌టెల్‌ తన రీచార్జ్‌ ప్లాన్‌లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చిందన్న గోపాల్‌…
    • JIO Phone Next: రూ,4499కే జియో ఫోన్ నెక్స్ట్
      #టెక్నాలజీ

      JIO Phone Next: రూ,4499కే జియో ఫోన్ నెక్స్ట్

      టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసింది.…
    • JIO:  జియోకు యూజ‌ర్లు భారీ షాక్‌… లాభ‌ప‌డిన బీఎస్ఎన్ఎల్‌…
      #బిజినెస్‌

      JIO: జియోకు యూజ‌ర్లు భారీ షాక్‌… లాభ‌ప‌డిన బీఎస్ఎన్ఎల్‌…

      దేశంలో జియో నెట్వ‌ర్క్ కు భారీ సంఖ్య‌లో యూజ‌ర్లు ఉన్నారు. జియో ప్రారంభ‌మైన కొత్త‌ల్లో త‌క్కువ టారిఫ్ రేట్ల‌తో ఎక్కువ ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకురావ‌డంతో ఇత‌ర నెట్‌వ‌ర్క్‌కు చెందిన యూజ‌ర్లు జియోకు మారిపోయారు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా వంటి ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ లు జియోనుంచి పోటీని త‌ట్టుకోలేక‌పోయాయి. అయితే, గ‌తేడాది డిసెంబ‌ర్ నెల‌లో జియో సంస్థ టారిఫ్ ధర‌ల‌ను పెంచింది. దీంతో జియో నుంచి 1.29 కోట్ల మంది యూజ‌ర్లు త‌గ్గిపోయారు. దీంతో జియోకు 41.57…
    • JIO:  అంత‌ర్జాతీయ మార్కెట్లో ప‌ట్టుకోసం ముఖేష్ అంబానీ ప్ర‌య‌త్నం…
      #బిజినెస్‌

      JIO: అంత‌ర్జాతీయ మార్కెట్లో ప‌ట్టుకోసం ముఖేష్ అంబానీ ప్ర‌య‌త్నం…

      దేశీయ టెలికాం దిగ్గ‌జం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్‌లో భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. సుమారు 200 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప‌ట్టుసాధించేందుకు అవ‌కాశం దొరికింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌పై ఎలాగైనా ప‌ట్టుసాధించాల‌ని ముఖేష్ అంబానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. జియోగ్లాన్స్ సాయంతో యూఎస్‌, బ్రెజిల్, మెక్సికో, ర‌ష్యా వంటి దేశాల్లో గ్లాన్స్‌ను వేగంగా లాంచ్ చేసేందుకు అవ‌కాశం…
    ←1…7891011→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions