Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్ణాటక కోలార్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి ‘మోడీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో…
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.
పెళ్లికూతురు.. రోడ్డుపై పరుగెడుతూ.. లెహంగాను రోడ్డుపైనే వదిలేసి అతనితో లేచిపోయింది. ఇక.. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలవారూ షాక్ అయ్యారు. ఆమె కోసం ఆ రాత్రి వెతికినా వధువు కనిపించలేదు. వధువు తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు.
Jharkhand : జార్ఖండ్లోని గర్వా జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే వార్త తెరపైకి వచ్చింది. ప్రసవ నొప్పి రావడంతో ఒక మహిళ ఆ ప్రాంతంలోని మజియాన్ సిహెచ్సి ఆసుపత్రిలో చేరింది.
Jharkhand: జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న బొగ్గు గని కుప్పకూలింది. జార్ఖండ్లోని భౌరా కొల్లేరీ ప్రాంతంలో శుక్రవారం అక్రమంగా నిర్వహిస్తున్న గని పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు.
ఈ మధ్య ప్రేమికులు పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోతున్నారు.. జనాలు ఉన్నారన్న సంగతి కూడా మరచి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు.. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు అధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా పనిష్మెంట్స్ ఇచ్చారు.. అయిన ఎక్కడో చోట ప్రేమికులు హద్దులు మీరుతున్నారు.. తాజాగా ఓ ప్రేమ జంట ప్రవిత్రమైన దేవాలయంలో పాడు పని చేస్తూ అడ్డంగా దొరికారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్…
Jharkhand: జార్ఖండ్లోని మహేశ్పూర్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తండ్రీకొడుకులు కలిసి అల్లుడిని పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ మొత్తం కేసు మహేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాస్మతి గ్రామానికి సంబంధించినది.
women safty cheppal : ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరిగి పోతున్నాయి. కొద్ది కాలంగా మహిళలపై భౌతికదాడులు పెరిగిపోతున్నాయి.
Jharkhand : జార్ఖండ్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.