స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. త్వరలోనే కోలుకొని ప్రేక్షకులముందుకు వస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఈ భామ తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ భయాందోళనలక�
చిత్ర పరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. రోజురోజుకు స్టార్లు కరోనా బారిన పడడం ఎక్కువైపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటీవల మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన విషయం విదితమే.. ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్ లో చికిత్స �
కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదైతే, బుధవారం రోజున 58 వేలకు పైగా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. ఒక్కరోజులో దాదాపు 20 వేలకు పైగా కేసులు పెరిగాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు.
కరోనా వైరస్ మహమ్మారిగా మారిన తరువాత మనకు తెలియని అనేక పేర్లను వింటున్నాం. పాండమిక్, క్వారంటైన్, ఐపోలేషన్ ఇలా రకరకాల పేర్లను వింటున్నాం. అయితే, ఐసోలేషన్ అనే పేరు జపాన్లో ఎప్పటి నుంచే వాడుకలో ఉన్నది. అక్కడ ఒక కల్చర్ ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అదే హికికోమోరి విధానం.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు ఐసోలేషన్లో ఉండి నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా కరోనా బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులు కరోనా బారిన పడితే, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉండటం చేస్త
కరోనా వైరస్ కంటే, ఆ వైరస్ వలన కలిగే భయంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. కరోనా సోకితే మరణం తప్పదనే భయంతో దిగులు చెంది జీవనాన్ని కోల్పోయి ఇబ్బందు పడుతున్నారు. కరోనా నుంచ కోలుకోవాలి అంటే మొదట మానసికంగా బలంగా ఉండాలి. స్వచ్చమైన వాతావరణం ఉండాలి. అప్పుడు కోలుకునే అవకాశం �