లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్కు 24 లక్షల జరిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది. కెప్టెన్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు ఫైన్ పడింది. అయితే ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అది ఫైన్గా విధిస్తారు.…
ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ తో తలపడనుంది. IPL 2025లో గుజరాత్ టైటాన్స్ భీకర ఫామ్లో ఉంది. శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. గుజరాత్ తన చివరి మ్యాచ్లో KKRను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో…
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ను అడ్డుకున్నారు. భువనేశ్వర్ కుమార్ (3/33), జోష్ హాజిల్వుడ్ (2/36) గట్టి బౌలింగ్ను ఎదుర్కొని ఢిల్లీ బ్యాట్స్మెన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Also Read:India Pakistan:…
DC vs RCB: ఢిల్లీ వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడి కేవలం 11 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ 15…
MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (MI) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ను 54 పరుగుల తేడాతో ఓడించింది. 216 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించేందుకు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో ముంబై ఇండియన్స్ 54 పరుగుల భారీ విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో…
DC vs RCB: నేటి డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి తన సొంత మైదానంలో ఆడే విరాట్ కోహ్లీ పైనే ఉండనుంది. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ జట్టు రెండవ స్థానంలో ఉండగా, ఆర్సీబీ మూడవ స్థానంలో ఉంది. ఇక…
MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముంబై మొదట బ్యాటింగ్ చేపట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగుల భారీ స్కోరును చేసినది. ఇక ఈ ఇన్నింగ్స్ లో ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4…
Vajra Super Shot: ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఐపీఎల్ 2025 సీజన్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి కారణం గగనతలంలో భద్రత కోసం ‘వజ్ర సూపర్ షాట్’ అనే యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఐపీఎల్ స్టేడియంల వద్ద ప్రవేశపెట్టడమే. ఐపీఎల్ 2025లో భద్రత పెంచడం కోసం బీసీసీఐ, భద్రతా బృందాలు అన్ని స్టేడియంలలో కట్టుదిట్టమైన తనిఖీలు, అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. దీనితో క్రికెట్ అభిమానులు ఎలాంటి భయం అవసరం లేకుండా మ్యాచ్లను…
MI vs LSG: నేడు జరగబోయే డబుల్ హెడర్ లో భాగంగా.. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడతాయి. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబై వరుస విజయాలతో దూసుకవెళ్తోంది. ఇప్పటికే MI వరుసగా నాలుగు మ్యాచ్లను గెలిచి మరో విజయంపై కన్నేశారు. ప్రస్తుత సీజన్లో ఏప్రిల్ 4న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇరుజట్లు తలపడినప్పుడు ముంబై 12 పరుగుల తేడాతో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. హిట్మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో 300 సిక్సుర్లు బాదిన తొలి భారత బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలుస్తాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ 300 సిక్సుర్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. చెన్నై,…