ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. భాషతో సంబంధం లేకుండా వరుస విజయాలు అనుకుంటున్నా ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రష్మిక మందన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ �
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి ఉండండి అంటూ ఇవాళ అతను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.
గతేడాది చిన్న సినిమాగా విడుదల అయిన బలగం సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.ప్రతి ప్రేక్షకుడి నుండి ప్రశంసలను దక్కించుకుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిన ఈ ఎమోషనల్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.జబర్దస్త్ కామెడీషోతో పాపులర్ అయిన వేణు ఎల్దండి ఈ చిత్రా
రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బ్యాచిలర్ జీవితానికి ఎండ్ కార్డ్ వేసిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.వీరి పెళ్లి వేడుకలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మరియు అల్లు శిరీష్ ఎంతగానో సందడి చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యామి�
సౌత్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా నయనతార మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనదైన నటనతో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.ప్రస్తుతం ఈ భామ కెరీర్ ఫుల్ జోషలో ఉంది. ఆమె బాలీవుడ్లో తొలిసారిగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది.షారుక్ ఖాన్ హీరో గా నటించిన జవాన్ మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య వివాదం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. గత మ్యాచ్లో గంభీర్ చర్యకు కోహ్లీ బదులిచ్చాడని విరాట్ అభిమానులు అంటుండగా.. సీనియర్స్ కు గౌరవం ఇవ్వడం లేదని గౌతీ ఫ్యాన్స్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.