భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరూ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్నారు. అయితే.. కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో తన అకౌంట్ను బ్లాక్ చేసినట్లు మ్యాక్స్వెల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకు గల కారణమేంటో మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.
తిరుపతిలో మరో మైనర్ బాలిక.. ఇన్స్టాగ్రామ్లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది..
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్బర్గ్ మూడో స్థానంలో నిలిచారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన నికర విలువ $204 బిలియన్లు.
Social Media : చనిపోయిన తర్వాత ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలు ఉంటాయా లేక క్లోజ్ అవుతాయా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఈ కథనంలో సమాధానం తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హావ అనేది ఎంతటి కీ రోల్ పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా సినిమా నటులకు ఇది చాలా అవసరం. హీరోలకు ఫ్యాన్స్ కుమధ్య సోషల్ మీడియా అనేది ఒక వారధి లాగా పనిచేస్తుంది. అది ఏ ప్లాట్ ఫామ్ అయిన హీరోలు తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్స్ ను వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఏ హీరోకు కు…
రతన్ టాటా అస్తమయం తర్వాత.. ఆయన ఇష్టపడే శునకం దీనంగా ఎదురుచూస్తోంది. దీంతో పోలీసులు దానిని టాటా భౌతికకాయం దగ్గరకు తీసుకెళ్లి చూపించారు. దీంతో దీనంగా కూర్చుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Instagram Facing Issues Across India: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఇన్స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఉదయం 11:15 గంటల సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ లాగిన్, సర్వర్ కనెక్షన్కు సంబంధించిన సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం… 64 శాతం మంది యూజర్లు యాప్లోకి లాగిన్ అవ్వడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 24 శాతం…
ఫ్లిప్కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అన్ని పరిమితులను అధిగమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులు తమ టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేశారు.
ఇటీవల ముంబైలో జరిగిన తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరైన నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసింది. బుధవారం..