భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు తమ అవసరాల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించడానికి అనేక వర్గాల ప్రయాణికులకు రైల్వే ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఈ వర్గాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రయాణీకుల వర్గం కూడా ఉంది. వీరికి భారతీయ రైల్వే వివిధ సడలింపులను ఇస్తుంది.
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ స్థలం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ను కలిగి ఉంది. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్వర్క్లలో ఒకటిగా పేరు పొందింది.
MMTS: ఎంఎంటీఎస్ రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే తిరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా సర్వ్ చేసేందుకు సిద్ధమైంది.
New Railway Line: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం అనేక రైళ్లు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
South Central Railway: ప్రయాణికులు ఎలాంటి టెన్షన్ లేకుండా సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలంటే రైలు ప్రయాణమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.. అందుకే చాలా మంది..
దేశం ప్రస్తుతం ఇంత ప్రశాంతంగా ఉందంటే.. సరిహద్దుల్లోని భద్రతా దళం యొక్క త్యాగం ఎనలేనిది. వారు అక్కడ రాత్రింబవళ్లు కాపుకాస్తూ..ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు..కాబట్టే మనం స్వేచ్ఛావాయువును పీలుస్తున్నాం.
Indian Railway: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ పొడవైన రైల్వే నెట్వర్క్గా ప్రసిద్ధి చెందాయి. ఆసియాలో రెండవ పొడవైన రైల్వే నెట్వర్క్. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది రైల్వే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకో పైలట్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
పండుగల సమయంలో రైళ్లలో టిక్కెట్లు దొరకడమే పెద్ద సమస్యగా మారింది. కొన్ని వారాలకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా..నిరీక్షణ తప్పదు. అయితే రానున్న రెండేళ్లలో టిక్కెట్ల వెయిటింగ్ కష్టాలకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ ప్లాన్ చేసింది.
Train Upper Berth: కేరళకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి రైలు కోచ్లో ప్రయాణిస్తుండగా రాంగ్ వే చైనింగ్ కారణంగా పై బెర్త్ సీటు పడిపోయి ప్రయాణికుడు మరణించాడు. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్పి) బుధవారం ఈ సమాచారాన్ని అందించారు.