జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గోండ్వానా ఎక్స్ప్రెస్ రైలు బి-9 కోచ్లో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఆర్మీ వ్యక్తి మహిళా ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఆ మహిళ ఆర్మీ సిబ్బందిపై ఫిర్యాదు చేసినా గ్వాలియర్, ఝాన్సీలలో ఆమెకు సహాయం అందలేదు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో విజయవాడ రూట్లో ప్రయాణించిన రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను పునరుద్ధరించింది. ఈ రైళ్ల వివరాలు తెలుసుకోండి. రైలు నెంబర్ 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది.
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు జూన్ 4 న పట్టాలేక్కనుంది. కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది.
Vandebharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ ఉంది. ఇతర రైళ్ల కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పటి వరకు వందే భారత్లో కుర్చీ సేవలు మాత్రమే
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారతీయ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత 'ఆస్తా' పేరుతో స్పెషల్ ట్రైన్లు నడుపుతామని తెలిపింది. మొత్తం 200కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 66 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ అయోధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా.. రామాలయానికి వెళ్లే భక్తుల కోసం ఒక్కో రైలులో 22 కోచ్లు ఉంటాయి. భక్తుల డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను తర్వాత పెంచనున్నారు.…
Punjab: పంజాబ్లోని జలంధర్లో చెరకు ధరలను పెంచాలని, పలు కేసుల్లో విధించిన జరిమానాలను మాఫీ చేయాలని రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. జలంధర్లోని ధన్నోవాలి సమీపంలో రైల్వే ట్రాక్పై రైతులు కూర్చున్నారు.
Train Accident: కర్ణాటకలోని మైసూర్లో పండుగ సీజన్లో రైలును బోల్తా కొట్టించే కుట్ర విఫలమైంది. మైసూర్లోని నంజన్గూడు - కడకోల స్టేషన్ల మధ్య రైలు ప్రమాద ప్రణాళికను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భగ్నం చేసింది.