Vande Bharat Trains for IND vs PAK Match: భారత గడ్డపై గురువారం వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. భారత్ అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్లు తలపడనున్నాయి.…
Vande Bharat Trains: ఇండియన్ రైల్వే ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టింది. దేశం మొత్తం ఇప్పుడు 68 వందేభారత్ రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రైళ్లను 14 నిమిషాల్లోనే శుభ్రం చేయాలనే కొత్త విధానాన్ని రైల్వేశాఖ తీసుకురాబోతోంది. ‘
Video: మథురలో జరిగిన రైలు ఘటనకు సంబంధించిన సంయుక్త దర్యాప్తు నివేదిక వెల్లడైంది. రైలు నడుపుతున్నప్పుడు లోకో ఫైలట్ తన మొబైల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడని తేలింది.
IRCTC: భారతీయ రైల్వేలో సామాన్య ప్రజలు రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో భారత్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీని కారణంగా చాలాసార్లు ప్రజలు ధృవీకరించబడిన రైలు టిక్కెట్లను పొందలేరు.
Indian Railway Stocks: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రైల్వే షేర్ల గురించి చాలా సందడి నెలకొంది. కొంతకాలంగా ఈ రైల్వే షేర్లు పెట్టుబడిదారులకు చాలా డబ్బు సంపాదించిపెట్టాయి.
UP: రైల్వే ట్రాక్లో పగుళ్లు రావడంతో రైతు గంగా గోమతి ఎక్స్ప్రెస్ను ఆపేశాడు. ప్రయాగ్రాజ్ నుండి లక్నో వెళ్తున్న గంగా గోమతి ఎక్స్ప్రెస్ శుక్రవారం ప్రమాదం నుండి బయటపడింది. ఓ రైతు అవగాహన చూపించి సినిమా స్టైల్లో రైలును ఆపేశాడు.
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నెల రోజుల తరువాత రైల్వే శాఖలో ఉన్నతాధికారిపై వేటు వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే చరిత్రలోఅత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి.
బంగ్లాదేశ్ లోని ఈ ట్రాక్లో 3 ట్రాక్లు ఉంటాయి. ఎందుకంటే ప్రతి రైల్వే ట్రాక్ గేజ్ ప్రకారం తయారు చేయబడింది. అందువల్ల ట్రాక్ల వెడల్పు వివిధ భాగాలలో మారుతూ వస్తుంది. ఇక్కడి రైల్వేలు బంగ్లాదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి.