Indian Railway: భారతీయ రైల్వే రూల్స్ తెలుసా..! వీరికి టిక్కెట్లు అక్కర్లేదు
- రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణం
- రైళ్లలో సులభంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు
- అతిపెద్ద రైలు నెట్వర్క్లలో ఒకటిగా పేరు పొందిన భారతీయ రైల్వే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ స్థలం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ను కలిగి ఉంది. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్వర్క్లలో ఒకటిగా పేరు పొందింది. ఈ నెట్వర్క్ దేశంలోని సరిహద్దు ప్రాంతాలను పెద్ద మెట్రోలతో కలుపుతుంది. ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి భారతీయ రైల్వే అనేక రూల్స్ పెట్టింది. అందులో.. రైలులో ప్రయాణించేటప్పుడు చిన్న పిల్లలకు టిక్కెట్లు తీసుకోవలసిన అవసరం లేదని భారతీయ రైళ్లలో ప్రయాణించే వారికి తెలుసు. అయితే.. నిర్ణీత వయోపరిమితిలోపు పిల్లలు మాత్రమే రైలులో ఉచితంగా ప్రయాణించగలరు. అయితే.. ఏ వయస్సు వరకు పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ నెంబర్-1 టెర్రరిస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, 1 నుండి 4 సంవత్సరాల మధ్య పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పిల్లలకు ఎలాంటి రిజర్వేషన్ ఛార్జీ లేదు. అలాగే.. 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ తీసుకోవాలి. 5 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లల కోసం సీటు లేకుండా ఉంటే.. హాఫ్ టికెట్ కొనవలసి ఉంటుంది. ఒకవేళ సీటు రిజర్వేషన్ కోసం టికెట్ కోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీరు అగ్ని, పేలుడు పదార్థాలకు సంబంధించి తీసుకువెళ్లకూడదు. అలాగే.. రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు గట్టిగా మాట్లాడొద్దు.
Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా పోరాటాలు చేస్తాం..
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?