కొన్ని రోజుల క్రితం ఎయిర్ లైన్స్ మాదిరిగా రైల్వేలలో కూడా అదనపు లగేజీకి ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఫస్ట్ క్లాస్ AC కోచ్లలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉందని, ఏసీ సెకండ్ క్లాస్ ప్రయాణీకులకు, ఈ పరిమితి 50 కిలోలు, థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, పరిమితి 40 కిలోల వరకు ఉంటుంది. అదేవిధంగా, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులు తమతో 35 కిలోల…
సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా ట్రైన్ జర్నీకే ఇష్టపడుతుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా కావడంతో రైలు ప్రయాణం చేస్తుంటారు. రైలులో ప్రయాణించే ప్రయాణీకుల భద్రత, సౌకర్యాల కోసం భారతీయ రైల్వేలు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పుడు రైల్వేలు విమానంలో ప్రయాణించే ప్రయాణీకుల మాదిరిగానే ఒక నియమాన్ని (రైల్వే రూల్) కఠినంగా అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు రైల్వే ప్రయాణీకులు సామాను విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విమానాశ్రయం లాగానే, రైల్వేలు కూడా ప్రయాణీకుల…
రైలు సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత పొందింది. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవడంతో ఎక్కువ మంది ట్రైన్ జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది లక్షలాది మంది ప్రయాణీకులను, భారీ సరుకులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సురక్షితంగా, వేగంగా తీసుకెళ్తుంది. అయితే, రైలు ఎంత వేగంగా పరిగెత్తినా, అది పట్టాలు తప్పకుండా స్థిరంగా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వేగంగా దూసుకెళ్లినప్పటికీ రైలు పట్టాలు తప్పకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.…
Train Tickets Hike: ట్రైన్ టిక్కెట్ ధరలు జూలై 1వ తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.
రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 22తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి. పదో తరగతి అర్హతతోనే రైల్వే జాబ్ సాధించే ఛాన్స్ మిస్…
ప్రభుత్వ సెక్టార్ లో ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. గవర్నమెంట్ జాబ్స్ కు కాంపిటిషన్ హెవీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో భారతీయ రైల్వే గుడ్ న్యూ్స్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి లక్కీ ఛాన్స్. అయితే ఈ పోస్టుల కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో అంటే ఫిబ్రవరి 22న అప్లికేషన్ గడువు…
Mahakumbh 2025 : మహా కుంభమేళా జనవరి 13, 2025 నుండి ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానుంది. ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. దీనిలో అనేక రాజ స్నానాలు ఉంటాయి.
Kumbhmela 2025 : వచ్చే ఏడాది కుంభమేళా తయారీకి సంబంధించిన పూర్తి ప్రణాళికను భారతీయ రైల్వే ఇప్పటికే సిద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది జరిగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సంబంధించిన ఖాళీలను అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. 3445 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదం మరువక ముందే అస్సాంలో మరో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ 8 కోచ్లు పట్టాలు తప్పాయి. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వేశాఖ తెలిపింది.