Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • విజృంభిస్తున్న కరోనా తీవ్రత : రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !
      #జాతీయం

      విజృంభిస్తున్న కరోనా తీవ్రత : రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !

      కరోనా” వైరస్‌ తీవ్రత పెరుగుతోన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 46 జిల్లాల్లో “కొవిడ్‌” పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి…53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్యలో ఉందని, ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత…
    • కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ఒకే డోస్‌..!
      #Top Story

      కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ఒకే డోస్‌..!

      కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… మొదట ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లు తయారు చేశారు.. ప్రభుత్వ అనుమతితో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.. క్రమంగా విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇచ్చింది భారత్.. అయితే, కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేదానిపై పరిశోధనలకు ఆమోదం లభించింది..…
    • భారత్‌ లో కొత్తగా 41,649 కరోనా కేసులు, 593 మరణాలు
      #జాతీయం

      భారత్‌ లో కొత్తగా 41,649 కరోనా కేసులు, 593 మరణాలు

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,649 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 593 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 37,291 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,07,81,263 కి…
    • వరద బీభత్సం : సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు
      #జాతీయం

      వరద బీభత్సం : సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు

      గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఆస్పత్రులు, కార్యాలయాలకు నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.పశ్చిమబెంగాల్‌లోని బిర్‌భూమ్‌, బంకురా, వెస్ట్‌మిడ్నాపూర్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. బిర్‌భూమ్‌లోని ప్రముఖ కంకాలితాల ఆలయం నీట మునిగింది. బంకురా జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజస్థాన్‌లోనూ భారీ వరదలకు…
    • పాక్ ఉగ్ర‌వాదుల స్కెచ్‌:  జ‌మ్మూకశ్మీర్ ఆల‌యాలే టార్గెట్‌…
      #Top Story

      పాక్ ఉగ్ర‌వాదుల స్కెచ్‌: జ‌మ్మూకశ్మీర్ ఆల‌యాలే టార్గెట్‌…

      జ‌మ్ముకశ్మీర్‌లోని దేవాల‌యాల‌పై దాడులు చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ప్లాన్ చేశారా అంటే అవున‌నే అంటోంది ఇంటిలిజెన్స్ వ్య‌వ‌స్థ‌.  జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 రద్దు చేసిన రెండేళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా ఆగ‌స్టు 15 వ తేదీన ఆల‌యాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌లు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్ల‌డించ‌డంతో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌లైన జైషే మ‌హ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌లు దాడుల‌కు వ్యూహం ప‌న్నాయ‌ని ఇంటిలిజెన్స్…
    • మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఇండియాలో 44,230  కేసులు
      #వార్తలు

      మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఇండియాలో 44,230 కేసులు

      ఇండియాలో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. గడిచిన మూడు రోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 44,230 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకే రోజు 555 మంది ప్రాణాలు కోల్పోయారు. read also : హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్లో ప్రేమజంట సూసైడ్ దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.15 కోట్లకు చేరగా.. 4,23,217…
    • భారత్‌ ఘోర పరాజయం.. సిరీస్‌ నెగ్గిన శ్రీలంక..
      #క్రీడలు

      భారత్‌ ఘోర పరాజయం.. సిరీస్‌ నెగ్గిన శ్రీలంక..

      శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20 లో టీమిండియా ఓటమిపాలైంది. 7 వికెట్ల తేడాతో భారత్‌పై, శ్రీలంక విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో లంక టీం సీరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి….81 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి….14.3 ఓవర్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్, రుతురాజ్…
    • టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…
      #Top Story

      టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…

      కొలంబో వేదిక‌గా ఇండియా, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.  అయితే, మ్యాచ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌స‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది.  20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 ప‌రుగుల అత్య‌ల్ప స్కోరు త‌రువాత ఇదే రెండో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం విశేషం.  36 ప‌రుగుల‌కు 5 వికెట్లు…
    • మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…
      #Top Story

      మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…

      ఇండియా శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభం కాబోతున్న‌ది.  టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది.  ఇప్ప‌టికే రెండు టీ 20 మ్యాచ్‌లు ముగిశాయి.  మొద‌టి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే, రెండో మ్యాచ్‌లో లంక విజ‌యం సాధించింది.  దీంతో సీరిస్ 1-1గా స‌మం అయింది.  ఈరోజు ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు టీ 20 విజేత‌గా నిలుస్తుంది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించేందుకు రెండు జ‌ట్లు ఉద‌యం…
    • వాట్స‌ప్‌కు పోటీగా భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త యాప్‌… ఆదిరిపోయే ఫీచ‌ర్ల‌తో…
      #Top Story

      వాట్స‌ప్‌కు పోటీగా భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త యాప్‌… ఆదిరిపోయే ఫీచ‌ర్ల‌తో…

      మ‌న‌ద‌గ్గ‌ర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… అందులో త‌ప్ప‌ని సరిగా వాట్స‌ప్ ఉండి తీరుతుంది.  వాట్స‌ప్‌కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు.  అయితే, ఈ వాట్స‌ప్ ఎంత వ‌ర‌కు సుర‌క్షితం.  యూజ‌ర్ల  డేటాకు ఎంత వ‌ర‌కు భ‌రోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్న‌ప్ప‌టికీ సుర‌క్షితం కాద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  పైగా ఈ వాట్స‌ప్ విదేశీసంస్థ‌కు చెందిన‌ది కావ‌డంతో ఆందోళ‌న మ‌రింత ఎక్కువైంది.  వాట్స‌ప్‌కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్‌లు వ‌చ్చినా ఆక‌ట్టుకోలేక‌పోయాయి.  తాజాగా భార‌త…
    ←1…584585586587588…616→

తాజావార్తలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

  • Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?

  • CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

ట్రెండింగ్‌

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions