Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ప్రొఫెసర్ నాగేశ్వర్ : క్రికెట్ వల్లే మిగితా గేమ్స్ వెనకబడ్డాయా..?
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ : క్రికెట్ వల్లే మిగితా గేమ్స్ వెనకబడ్డాయా..?

    • మళ్లీ భారత్‌కు దరఖాస్తు.. సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..!
      #జాతీయం

      మళ్లీ భారత్‌కు దరఖాస్తు.. సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..!

      ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. భారత ప్రభుత్వం కూడా వేగంగా వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకుంటుంది.. దేశీయంగా తయారు అవుతున్న వ్యాక్సిన్లతో ఆ గోల్‌ చేరుకోవడం కష్టమని భావించి.. విదేశీ సంస్థల వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తూ వస్తుంది.. ఇక, ఇప్పటికే సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన అమెరికాకు చెందిన జాన్సస్‌ అండ్ జాన్సన్‌… అమెరికాతో పాటు మరికొన్ని…
    • ఒలింపిక్స్‌.. సెమీస్‌లో అడుగుపెట్టిన భజ్‌రంగ్‌
      #Top Story

      ఒలింపిక్స్‌.. సెమీస్‌లో అడుగుపెట్టిన భజ్‌రంగ్‌

      టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ భజరంగ్‌ పునియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.. రెజ్లింగ్‌ 65 కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో విజయం సాధించారు.. క్వార్టర్‌ ఫైనల్‌లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు.. కేవలం 4:46 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగించాడు భజరంగ్‌ పునియా.. ఇక సెమీ ఫైనల్‌లో అజర్‌ బైజాన్‌కు చెందిన అలియెవ్‌ హజీతో తలపడనున్నాడు భజరంగ్‌ పునియా.. సెమీస్ విజయం సాధిస్తే ఏదో ఒక మెడ‌ల్ ఖాయంగా భారత్‌కు అందించనున్నాడు భజరంగ్‌.. లేదంటే…
    • టోక్యో ఒలింపిక్స్‌ ; మహిళల హాకీ జట్టు ఓటమి
      #క్రీడలు

      టోక్యో ఒలింపిక్స్‌ ; మహిళల హాకీ జట్టు ఓటమి

      టోక్యో ఒలింపిక్స్‌ లో ఇవాళ బ్రిటన్‌ మరియు భారత మహిళల హాకీ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. అయితే… ఈ ఉత్కంఠ పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌పై ఓటమి పాలైంది. దీంతో చేతులారా కాంస్య పతకాన్ని భారత మహిళల హాకీ జట్టు మిస్‌ చేసుకుంది. అటు భారత మహిళల హాకీ జట్టు ఘటన విజయం సాధించిన బ్రిటన్‌ జట్టు కాంస్య పతకాన్ని ఎగురేసుకుని పోయింది. బ్రిటన్‌తో జరిగిన పోరులో 3-4 తేడాతో పరాజయం…
    • వరుణుడి దోబూచులాట.. రెండో రోజు నిలిచిన ఆట
      #క్రీడలు

      వరుణుడి దోబూచులాట.. రెండో రోజు నిలిచిన ఆట

      ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడు పదేపదే అడ్డుతగలడంతో ఆటకు అంతరాయం కలిగింది. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 58 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 21తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ…
    • టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌కు మరో రజత పతకం
      #Top Story

      టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌కు మరో రజత పతకం

      టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో రష్యా రెజ్లర్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్‌.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్‌ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్‌ చరిత్రలోనే సిల్వర్‌ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ క్ర‌మంగా పెరుగుతున్నాయి.  మూడు రోజుల క్రితం వ‌ర‌కు 30 వేల వ‌ర‌కు న‌మోద‌వుతుండ‌గా, గ‌త రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెర‌గ‌డం ప్రారంభించాయి.  దేశంలో కొత్త‌గా 42,982 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,18,12,114కి చేరింది. ఇందులో 3,09,74,748 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,11,076 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక‌, గ‌డిచిన 24…
    • టోక్యో ఒలింపిక్స్‌:  కాంస్య ప‌త‌క పోరులో భారత్ ఘ‌న విజ‌యం…
      #Top Story

      టోక్యో ఒలింపిక్స్‌: కాంస్య ప‌త‌క పోరులో భారత్ ఘ‌న విజ‌యం…

      ఎలాగైనా స్వ‌ర్ణం గెల‌వాల‌ని టోక్యో ఒలింపిక్స్ బ‌రిలోకి దిగిన భార‌త పురుషుల హాకీ జ‌ట్టు సెమీస్‌తో ప్ర‌పంచ ఛాంపియ‌న్ బెల్జియం చేతిలో ఒట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే.  కాగా, ఈరోజు కాంస్య‌ప‌త‌కం పోరులో భార‌త జ‌ట్టు జ‌ర్మ‌నీతో త‌ల‌ప‌డింది.  నాలుగు క్వార్ట‌ర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది.  రెండు క్వార్ట‌ర్‌లు ముగిసే స‌రికి 3-3 గోల్స్‌తో స‌మంగా ఉన్నాయి.  అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.…
    • రెజ్లింగ్‌:  ముగిసిన అన్షు కథ‌…ఆశలు రేపిన ఫొగాట్‌…
      #Top Story

      రెజ్లింగ్‌: ముగిసిన అన్షు కథ‌…ఆశలు రేపిన ఫొగాట్‌…

      టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్లు ఆశ‌లు రేపుతున్నారు.  53 కేజీల మ‌హిళా విభాగంలో ఇండియా రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు.  స్వీడ‌న్‌కు చెందిన మ్యాట్‌స‌న్‌ను 7-1 తేడాతో ఓడించారు.  ఈ మ్యాచ్‌లో ఆదినుంచి ఫొగాట్ ఆదిప‌త్యం సాధించింది.  వీలైనంత వ‌ర‌కూ దూకుడుగా ఆడుతూ ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించింది.  మొద‌టి పిరియ‌డ్‌లో 2,2,1 స్కోర్ సాధించిన ఫొగాట్‌, రెండో పీరియ‌డ్‌లో 2 స్కోర్ మాత్ర‌మే చేసింది.  అయితే, స్వీడ‌న్ క్రీడాకారిణి ఈ మ్యాచ్‌లో కేవ‌లం ఒక్క పాయంట్…
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…
      #అంతర్జాతీయ క్రీడలు

      టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

      నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుండగా భారత టెస్ట్ స్పిన్నర్ అశ్విన్ అలాగే పేసర్ ఉమేష్ యాదవ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ లో మొత్తం నలుగురు పేసర్లతో బరిలోకి దిగ్గుతున్న…
    ←1…584585586587588…619→

తాజావార్తలు

  • Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్‌లు.. ఐపీఎల్‌లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!

  • NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?

  • Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ

  • SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!

  • Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions