Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • నేటితో ముగియనున్న టోక్యో ఒలింపిక్స్
      #క్రీడలు

      నేటితో ముగియనున్న టోక్యో ఒలింపిక్స్

      టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగానే నిర్వహించనున్నారు. జపాన్‌ జాతీయ స్టేడియంలో జరగనున్న ముగింపు వేడుకలు సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమవనున్నాయి. బాణాసంచా వెలుగు జిలుగులు, జపాన్‌ పాప్‌ సంగీతం కనువిందు చేయనుంది. ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు ముగింపు వేడుకల్లో ప్రసంగించనున్నారు. ప్యారీస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌ గురించి ఒక పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      ఇండియాలో క‌రోనా కేసుల ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.  తాజాగా ఇండియాలో 39,070 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది.  ఇందులో 3,10,99,771 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  4,06,822 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి.  దేశంలో కొత్త‌గా క‌రోనాతో 491 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య 4,27,862కి చేరింది.  ఇక‌పోతే,…
    • నాటింగ్ హామ్ టెస్ట్ : విజయం అంచున టీమిండియా
      #క్రీడలు

      నాటింగ్ హామ్ టెస్ట్ : విజయం అంచున టీమిండియా

      నాటింగ్‌హమ్‌ టెస్ట్‌‌.. చివరి రోజు కీలకంగా మారింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కోల్పోయింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. గెలవాంటే ఇంకా 157 పరుగులు చేయాలి..! అటు ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి..! దీంతో గెలుపు కోసం రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అంతకుముందు ఇంగ్లండ్‌ టీమ్‌ 303 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌…
    • నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర గిఫ్ట్
      #Top Story

      నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర గిఫ్ట్

      ఒలింపిక్స్‌లో భార‌త్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా చ‌రిత్ర సృష్టించారడు. జావెలింగ్ త్రో విభాగంలో భార‌త్‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించాడు.  వందేళ్ల చ‌రిత్ర‌లో ఇండియాకు తొలిసారి స్వ‌ర్ణ‌ప‌త‌కం ల‌భించింది.  జావెలింగ్ త్రో విభాగంలో భార‌త్‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించిన నీర‌జ్ చోప్రాకు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే కానుక‌ను అందించేందుకు సిద్ధం అయ్యారు.  మ‌హీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 700 వాహ‌నాన్ని కానుక‌గా అందిస్తున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.  త్వ‌ర‌లోనే మ‌హీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 700 వాహ‌నాన్ని…
    • క్రీడలంటే ప్రభుత్వాలకు చిన్నచూపా..?
      #క్రీడలు

      క్రీడలంటే ప్రభుత్వాలకు చిన్నచూపా..?

      గేమ్‌ ఏదైనా.. మనోళ్లు పతకం కొట్టాల్సిందే అనుకుంటాం. గెలిస్తే… భుజాలకెత్తుకుంటాం. ఓడిపోతే.. నేలకేసి కొడతాం. ఇదే మనకు తెలిసిన పద్ధతి. ఆడేవారికి ప్రోత్సాహాన్నిద్దాం అనే ఆలోచన మాత్రం ఉండదు. విజయం సాధించాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉంటుందో.. గెలవడానికి జరిగే కసరత్తులో కనీస ప్రోత్సాహం ఉండదు. అంతర్‌ జిల్లా పోటీల నుంచి మొదలుకుని.. అంతర్జాతీయ గేమ్స్‌ వరకు అన్నింట్లో మనవాళ్లు గెలవాలనుకుంటాం. కానీ దానికి ఓ బలమైన వ్యవస్థ ఉండాలనే వాస్తవాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తాం. ప్రపంచ…
    • క్రీడలంటే క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిసేనా ?
      #Top Story

      క్రీడలంటే క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిసేనా ?

      హాకీ..!! పేరుకే నేషనల్‌ గేమ్‌… ఆడేవాళ్లు కరువు. ఆదరణ అసలే ఉండదు. నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్‌ వస్తే కానీ.. గుర్తుకు రాని గేమ్‌. హాకీ గ్రౌండ్స్‌ ఉండవు… హాకీ లీగ్స్‌ జాడలేదు. హాకీ వైపు వచ్చే క్రీడాకారులు ఒకరిద్దరే. వాళ్లూ కొన్ని రోజులే. మనది కాని గేమ్స్‌కి యమ క్రేజ్‌…!! కానీ జాతీయ క్రీడాను ఎందుకు పట్టించుకోరు. లోపం ఎక్కడుంది..? ఇండియా నేషనల్‌ గేమ్‌.. హాకీ..! అవును కదా..? అనుకునే రోజులివి. హాకీ జాతీయ క్రీడ అని కూడా…
    • లైవ్ : ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం…
      #Top Story

      లైవ్ : ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం…

    • భారత్ ఖాతాలో మరో కాంస్యం…
      #అంతర్జాతీయ క్రీడలు

      భారత్ ఖాతాలో మరో కాంస్యం…

      టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భ‌జ‌రంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పథకం కైవసం చేసుకున్నాడు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భ‌జ‌రంగ్ నేడు కాంస్య పథకం మ్యాచ్ లో కజికిస్థాన్ కు చెందిన జైకోవ్ పై ఘన విజయం సాధించాడు. జైకోవ్ పై భ‌జ‌రంగ్ 8-0 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దీంతో…
    • వ్యాక్సినేషన్‌లో భారత్‌ కొత్త రికార్డు..50 కోట్లు క్రాస్
      #జాతీయం

      వ్యాక్సినేషన్‌లో భారత్‌ కొత్త రికార్డు..50 కోట్లు క్రాస్

      కరోనా టీకా పంపిణీలో భారత్‌ దూసుకుపోతుంది. మిగతా దేశాల కంటే స్పీడ్‌గా టీకా పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల డోసులను అందించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ఇంతే వేగంగా కొనసాగాలని చెప్పారు. ఇది అనేక మందికి ప్రేరణ అని అన్నారు. అటు ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా స్పందించారు. ఆరోగ్య శాఖ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జనవరి 16న దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట…
    • మొదటి టెస్ట్‌ లో భారత్‌ ఆధిక్యం
      #క్రీడలు

      మొదటి టెస్ట్‌ లో భారత్‌ ఆధిక్యం

      భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకి వరుణుడు విలన్‌గా మారేలా కనిపిస్తున్నాడు. కీలక సమయంలో జోరున కురుస్తోన్న వర్షం.. ఆటను రద్దయ్యేలా చేస్తోంది. రెండో రోజు, మూడు రోజు దాదాపు సగం ఆట రద్దైంది. దీంతో ఈ టెస్ట్‌ ఫలితం తేలుతుందా..? లేక వరుణుడి దెబ్బకు డ్రాగా ముగుస్తుందా..? అన్న అనుమానాలు ఉన్నాయి. నాటింగ్‌హామ్‌ టెస్ట్‌లో మూడో రోజు మ్యాచ్‌ ముగిసే సమయానికి భారత్‌ 70 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ రెండో…
    ←1…583584585586587…619→

తాజావార్తలు

  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

  • Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!

  • Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్‌డేట్ అదిరిపోయింది..!

  • Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్‌లు.. ఐపీఎల్‌లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!

  • NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions