Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఆఫ్ఘన్‌ నుంచి భారత్‌కు ఎంతమంది వచ్చారంటే..? విదేశాంగశాఖ ప్రకటన
      #జాతీయం

      ఆఫ్ఘన్‌ నుంచి భారత్‌కు ఎంతమంది వచ్చారంటే..? విదేశాంగశాఖ ప్రకటన

      ఆఫ్ఘనిస్థాన్‌లో వరుసగా బాంబు పేలుళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి… దేశ రాజధాని కాబూల్ సైతం తాలిబన్ల వశం అయిన తర్వాత ఈ పేలుళ్లు కలవరపెడుతున్నాయి.. దీంతో.. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నేథప్యంలో.. భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.. ఇప్పటి వరకు ఆఫ్ఘన్‌ నుంచి 550 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు వెల్లడించింది.. ఆరు ప్రత్యేక విమానాల ద్వారా 550 మందిని భారత్‌కు తరలించామని.. అందులో 260 మంది భారతీయులు…
    • లీడ్స్‌ టెస్ట్‌ : 432 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌
      #క్రీడలు

      లీడ్స్‌ టెస్ట్‌ : 432 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

      లీడ్స్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ లో ఇంగ్లండ్‌ జట్టు 432 పరుగులకు ఆలౌట్‌ అయింది. తద్వారా భారత జట్టు పై తొలి ఇన్నింగ్స్‌ లో 354 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఇంగ్లండ్‌ టీం. ఇక మూడో రోజు 8 వికెట్ల నష్టానికి 423 పరుగులకు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. మరో 9 పరుగులు జోడించి ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వివరాల్లోకి వెళితే… రూట్‌ 121 పరుగులు, బర్న్స్‌ 61 పరుగులు, హసీద్‌ హమీద్‌ 68 పరుగులు,…
    • ఇండియా కరోనా అప్డేట్..24 గంటల్లో 44,658 కేసులు
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్..24 గంటల్లో 44,658 కేసులు

      ఇండియాలో క‌రోనా టెర్రర్‌ కొనసాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 44,658 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,26,03,188 కి చేర‌గా ఇందులో 3,18,21,428 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,44,899 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 496 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,36,861 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…
    • కాబూల్ టెర్రర్‌:  తృటిలో తప్పించుకున్న 160 మంది భారతీయులు…
      #Top Story

      కాబూల్ టెర్రర్‌: తృటిలో తప్పించుకున్న 160 మంది భారతీయులు…

      కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ర‌స బాంబు పెలుళ్ల‌తో దద్ద‌రిల్లిపోతున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద 6 పేలుళ్లు జ‌రిగాయి.  ఈ పేలుళ్ల‌లో 72 మంది మృతి చెందారు.  ఇందులో సాధార‌ణ పౌరులు 60 మంది ఉండ‌గా, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.  మృతి చెందిన వారిలో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు.  ఈ పేలుళ్లు జ‌ర‌గ‌డానికి కొన్ని గంట‌ల ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 160 మంది భార‌తీయుల‌ను ఇండియాకు తీసుకొచ్చారు.  160 మందిలో 145 మంది…
    • కశ్మీర్‌కు తాలిబన్లు…?
      #జాతీయం

      కశ్మీర్‌కు తాలిబన్లు…?

      కరుడు గట్టిన తాలిబన్ల తీరు మారుతుందా? ఇకనైనా పద్దతి మార్చుకుంటారా? మాటకు కట్టుబడి ఉంటారా! అలా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? చస్తే నమ్మరు. తాలిబన్ల ట్రాక్‌ రికార్డ్‌ అటువంటిది మరి. అందుకే ఆఫ్గనిస్తాన్‌ పొరుగు దేశాల్లో గుబులు మొదలైంది. ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే ఆ భయం లేదు. తాలిబాన్‌ అనే పాముకు పాలు పోసి పెంచింది అదే కదా! తాలిబన్ల విజయం చూసి పాకిస్తాన్‌ పండగ చేసుకుంటోంది. కానీ .. ఏదో ఒక రోజు దానిని కూడా…
    • ఇండియాలో యాహూ షట్ డౌన్…  ఇదే కారణం…
      #Top Story

      ఇండియాలో యాహూ షట్ డౌన్… ఇదే కారణం…

      ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం యాహు డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేస్తు నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త ప్ర‌భుత్వం ఇటీవ‌ల చ‌ట్టాల్లో మార్పులు చేసింది.  డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లో విదేశీ పెట్టుబ‌డులు 26శాతానికి ప‌రిమితం చేయ‌డంతో దానికి త‌గ్గ‌ట్టుగా త‌మ స‌ర్వీసుల‌కు న‌డ‌ప‌లేమ‌ని చెప్పి యాహు కంపెనీ యాహు న్యూస్‌, యాహు బిజినెస్‌, యాహు క్రికెట్ త‌దిత‌ర వెబ్ స‌ర్వీసుల‌కు ఇండియాలో నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  అయితే, యాహులోని మెయిల్ ఖాతాదారుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని యాహు వెబ్ స‌ర్వీస్‌ను నిర్వ‌హిస్తున్న వేరిజాన్…
    • వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి
      #జాతీయం

      వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి

      కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 60 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా కార్యక్రమంలో వేగం పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న వేళ.. కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్‌ 5లోగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్ల డోసులు పంపినట్లు తెలిపింది. టీచర్స్‌ డే కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి…
    • భారత్‌లో కరోనా… డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు..
      #అంతర్జాతీయం

      భారత్‌లో కరోనా… డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు..

      భారత్‌లో కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్ట్‌, డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌.. ఇండియాలో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మరికొన్నిరోజులు కోవిడ్‌ ఇలానే ఉండే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి.. 70 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తై, కోవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని చెప్పారు. భారతదేశంలో కోవిడ్ -19 ఇప్పుడు స్థానిక దశకు చేరుకుంటోంది. దాని వ్యాప్తి రేటు మునుపటి కంటే చాలా నెమ్మదిగా ఉంది..…
    • ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్…
      #జాతీయం

      ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్…

      నిన్న ఆపఘనిస్తాన్ నుంచి భారతదేశానికి తరలించిన 78 మందిలో 16 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా, మొత్తం 78 మందిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. తాలిబాన్ ల ఆక్రమణ తర్వాత మరింత దిగజారుతుంది అక్కడి భద్రతా పరిస్థితి. భారత్ పౌరులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ ను వీడిపోవాలనుకుంటున్న ఆదేశ పౌరులను సైతం తరలించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది భారతదేశం. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి 228 మంది భారతీయ పౌరులతో…
    • ఇండియాలో మ‌ళ్లీ పెరిగిన కేసులు…
      #Top Story

      ఇండియాలో మ‌ళ్లీ పెరిగిన కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  అక్టోబ‌ర్‌లో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.  త‌ప్ప‌ని స‌రిగా మాస్క్‌లు పెట్టుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.  ఇదిలా ఉంటే గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 37,593 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,25,12,366 కి చేర‌గా ఇందులో 3,17,54,281 మంది ఇప్ప‌టికే కోలుకున్నారు.  3,22,327 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.…
    ←1…572573574575576…616→

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions