Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • భారత్‌ కరోనా అప్‌డేట్‌.. స్థిరంగా కేసులు
      #జాతీయం

      భారత్‌ కరోనా అప్‌డేట్‌.. స్థిరంగా కేసులు

      భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 366 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 34,791 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య…
    • దేశంలో ఎన్ని డెల్టా ప్ల‌స్ కేసులు ఉన్నాయో తెలుసా?
      #Top Story

      దేశంలో ఎన్ని డెల్టా ప్ల‌స్ కేసులు ఉన్నాయో తెలుసా?

      దేశంలో క‌రోనా కేసులు ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.  దేశంలో న‌మోద‌వుతున్న రోజువారి క‌రోనా కేసుల్లో స‌గానికి పైగా కేసులు కేర‌ళ రాష్ట్రం నుంచే న‌మోద‌వుతున్నాయి.   ఓనం పండుగ త‌రువాత నుంచి ఆ రాష్ట్రంలో కేసులు పెర‌గ‌డం మొద‌ల‌య్యాయి.  దీంతో రాబోయే రోజుల్లో దేశంలో జ‌రుపుకునే పెద్ద‌పండ‌గ‌లైన వినాయ‌క చ‌వితి, ద‌స‌రా, దీపావ‌ళి వంటి వాటిపై క‌రోనా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉన్న‌ది.  పండుగ‌ల కోసం ఒక చోట పెద్ద సంఖ్య‌లో గుమిగూడితే క‌రోనా…
    • ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…
      #Top Story

      ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…

      దేశంలో వేగంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది.  గ‌త రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ల‌ను అందిస్తున్నారు.  ఆర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రించింది.  సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.  దేశంలో వ్యాక్సిన్ కొర‌త లేద‌ని, అన్ని రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నామ‌ని కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66…
    • భారత్-ఇంగ్లాండ్ : మొదట బ్యాటింగ్ చేయనున్న టీం ఇండియా
      #అంతర్జాతీయ క్రీడలు

      భారత్-ఇంగ్లాండ్ : మొదట బ్యాటింగ్ చేయనున్న టీం ఇండియా

      నేడు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ లో టాస్ గెలిచినా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే గత మూడు టెస్టులలో ఒక్క మార్పు లేకుండా ఆదోని కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. పేసర్లు షమీ. ఇషాంత్ స్థానంలో శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.…
    • ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఎన్వీ రమణ అసహనం.. సోషల్‌ మీడియాపై ఆగ్రహం..
      #Top Story

      ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఎన్వీ రమణ అసహనం.. సోషల్‌ మీడియాపై ఆగ్రహం..

      సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్‌ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా…
    • భారత్‌ కరోనా అప్‌డేట్.. భారీగా పెరిగిన కేసులు
      #Top Story

      భారత్‌ కరోనా అప్‌డేట్.. భారీగా పెరిగిన కేసులు

      భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,092 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూవాయి.. మరో 509 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 35,181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి…
    • నేటి నుంచి ఓవల్ టెస్టు.. టీమిండియా విజయం సాధిస్తేనే..!
      #అంతర్జాతీయ క్రీడలు

      నేటి నుంచి ఓవల్ టెస్టు.. టీమిండియా విజయం సాధిస్తేనే..!

      నేటి నుంచి ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య నాల్గో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.. లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. ఓవల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే, మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో భారత్‌ ఇబ్బంది పడుతోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె సహా ఛతేశ్వర్‌ పుజారా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. లార్డ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానె మూడో టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.…
    • భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు…
      #జాతీయం

      భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు…

      భారత్‌లో మరోసారి పెరిగాయి కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 41,965 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 460 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 33,964 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,28,10,845కు పెరగగా.. రికవరీ కేసులు 3,19,93,644కు పెరిగాయి.…
    • మళ్లీ పెరిగిన గ్యాస్ ధర‌… ఎంతంటే…!!
      #Top Story

      మళ్లీ పెరిగిన గ్యాస్ ధర‌… ఎంతంటే…!!

      దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి.  ప్ర‌తి నెలా గ్యాస్ కంపెనీలు ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి.  గ‌త‌నెల‌లో గ్యాస్ ధ‌ర‌లో ఎలాంటి మార్పులు లేక‌పోవ‌డంతో, ఈనెల కూడా అదేవిధంగా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ,ఈ సెప్టెంబ‌ర్ మాసానికి సంబందించి ధ‌ర‌లు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి.  వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.25, వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.75 పెంచిన‌ట్టు గ్యాస్ కంపెనీలు పేర్కొన్నాయి.  పెరిగిన ధ‌ర‌లు ఈరోజు నుంచి అమ‌లులోకి రానున్నాయి.  తాజా పెరుగుద‌ల‌తో ఢిల్లీలో వంట‌గ్యాస్ ధ‌ర…
    • భారత్ కరోనా : నేడు భారీగా తగ్గిన కేసులు…
      #జాతీయం

      భారత్ కరోనా : నేడు భారీగా తగ్గిన కేసులు…

      దేశంలో క‌రోనా కేసులు నేడు తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 30,941 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,27,68,880 కి చేర‌గా ఇందులో 3,19,59,680 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,70,640 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 350 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,38,560 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…
    ←1…572573574575576…619→

తాజావార్తలు

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!

  • LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

  • Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions