Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • షాకింగ్: లీటర్ పెట్రోల్ రూ.1.50 మాత్రమే.. ఎక్కడో తెలుసా..?
      #అంతర్జాతీయం

      షాకింగ్: లీటర్ పెట్రోల్ రూ.1.50 మాత్రమే.. ఎక్కడో తెలుసా..?

      ప్రస్తుతం దేశంలో పెట్రోలు రేట్లు మండిపోతున్నాయి. చమురు ధరలు రోజూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేశాయి. దేవుడా.. బండి అనవసరంగా కొన్నామని కొందరు.. తప్పడం లేదు అని కొందరు నెత్తి బాదుకుంటూనే వాహనాలను నడుపుతున్నారు. అయితే ఈ రేట్లు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మనకంటే ఎక్కువ ధరలు ఉన్న దేశాలు కొన్ని ఉండగా.. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర చాక్లెట్ కన్నా…
    • పాకిస్థాన్‌పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్
      #క్రీడలు

      పాకిస్థాన్‌పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్

      ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు. Read Also: ధోని…
    • భార‌త్‌లో భారీ కంచెను నిర్మించిన బ్రిటీష‌ర్లు… ఎందుకో తెలుసా?
      #Top Story

      భార‌త్‌లో భారీ కంచెను నిర్మించిన బ్రిటీష‌ర్లు… ఎందుకో తెలుసా?

      బ్రిటీష‌ర్లు భార‌త దేశాన్ని ప‌రిపాలించే రోజుల్లో అనేక రకాలైన ప‌న్నులు విధించేవారు.  ఆ పన్నులు మ‌రీ దారుణంగా, సామాన్యులు భ‌రించ‌లేనంత‌గా ఉండేవి.  సామాన్యుల‌తో పాటుగా వ్యాపారులు సైతం ఆ ప‌న్నుల‌కు భ‌య‌ప‌డిపోయేవారు.  కాని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌న్నుల‌కు ఒప్పుకోవాల్సి వ‌చ్చేది.  తొలి స్వాతంత్య్ర స‌గ్రామం స‌మ‌యంలో మ‌న దేశంలో గుజ‌రాత్ ప్రాంతంలోని క‌చ్‌లోనూ, ఒడిశా ప్రాంతంలోనూ అధికంగా ఉప్పు ఉత్ప‌త్తి అయ్యేది.  అయితే, ఈ ఉప్పుపై పెద్ద ఎత్తున బ్రిటీష‌ర్లు ప‌న్నును వేసేవారు.   ఈ ప‌న్నుల‌కు…
    • 58 ఏళ్లు బంధం ; అద్భుతం చేసిన ఫేస్‌బుక్‌
      #వార్తలు

      58 ఏళ్లు బంధం ; అద్భుతం చేసిన ఫేస్‌బుక్‌

      ఫేస్‌బుక్‌ ఓ అద్భుతం చేసింది. 58 ఏళ్ల క్రితం దూరమైన.. తండ్రి… కూతూరిని కలిపింది. ఇదోదే సినిమా కథలా ఉంది కదా..! కాని రియల్‌ సీన్‌. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతకీ ఎక్కడ జరిగింది? ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా సొషల్‌ మీడియా వినియోగం పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది నెట్టింటే విహరిస్తుంటారు. నిత్యం ఫేస్‌బుక్‌,ఇన్‌స్ట్రాగ్రామ్‌లలలో మునిగి తేలుతుంటారు నెటిజన్లు. వీటి వల్ల ఎంతైతే నష్టాలు ఉన్నాయో.. అంతే లాభాలు ఉన్నాయ్‌.…
    • ఇండియాలో కొత్తగా  12,428 కరోనా కేసులు
      #వార్తలు

      ఇండియాలో కొత్తగా 12,428 కరోనా కేసులు

      ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 12,428 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,42,02,202 కి చేరింది. ఇందులో 3,35,83,318 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 1,63,816 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 356 మంది మృతి చెందారు.…
    • ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?
      #T20 వరల్డ్ కప్

      ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?

      టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌పై భారత్‌ ఘోర పరాజయాన్ని ఫ్యాన్స్‌ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా మెంటార్‌ ధోని సలహాలను కోహ్లీ లైట్‌ తీసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్‌. ధోనీ ఎప్పటిక‌ప్పుడు త‌న సలహాలను యువ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషాన్‌తో విరాట్ కోహ్లికి పంపే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కాస్త స‌మ‌యం దొరికినా.. వాట‌ర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు ప‌ట్టుకొని ఫీల్డ్‌లోకి ప‌రుగెత్తుకొచ్చిన ఇషాన్ కిష‌న్‌.. ధోనీ సందేశాన్ని విరాట్‌కు చేర‌వేసే ప్రయ‌త్నం చేశాడు.అయితే కోహ్లి మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా…
    • అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ
      #T20 వరల్డ్ కప్

      అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ

      నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ఆ కారణంగానే మేం ఓడిపోయాం అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం పాకిస్థాన్ జట్టుకే ఇవ్వాలని సూచించాడు. మేము ఇంకో 20 పరుగులు ఎక్కువ చేస్తే విజయం…
    • ఆ చెట్టుకోసం నెల‌కు ల‌క్ష ఖ‌ర్చు… చుట్టూ వీవీఐపీ భద్రత… ఎందుకంటే…
      #Top Story

      ఆ చెట్టుకోసం నెల‌కు ల‌క్ష ఖ‌ర్చు… చుట్టూ వీవీఐపీ భద్రత… ఎందుకంటే…

      అది 15 అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు.   ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ ప‌టిష్ట‌మైన భ‌ధ్ర‌త ఉంటుంది.  24 గంట‌లూ చెట్టు ద‌గ్గ‌ర ముగ్గురి నుంచి ఐదుగురు ప‌హారా కాస్తుంటారు.  ఎవ‌ర్నీ ఆ చెట్టు ద‌గ్గ‌ర‌కు అనుమ‌తించ‌రు.  అంతేకాదు,  వీఐపీలు, వీవీఐపీలు కంచెదాటి చెట్టు వ‌ద్ద‌కు వెళ్లాల‌న్నా త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తులు తీసుకోవాల్సిందే.  ఇంత భ‌ద్ర‌త మ‌ధ్య ఉన్న ఆ చెట్టు పేరు ఏంటి? ఎందుకు అంతటి భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్నారు.  తెల‌సుకుందాం.   అది బొధి చెట్టు.…
    • ఇండియా కరోనా అప్డేట్… ఇవాళ 14,306 కేసులు నమోదు
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్… ఇవాళ 14,306 కేసులు నమోదు

      మన దేశంలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 14,306 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 443 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,67,695 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌…
    • రైల్వే కోచ్‌ల‌లో ప‌సుపు… తెలుపు గీత‌ల‌కు అర్ధం ఏంటో తెలుసా…
      #Top Story

      రైల్వే కోచ్‌ల‌లో ప‌సుపు… తెలుపు గీత‌ల‌కు అర్ధం ఏంటో తెలుసా…

      1859లో ఇండియాలో తొలిసారి రైళ్ల‌ను ప్ర‌వేశపెట్టారు.  భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత 1951లో భార‌తీయ రైల్వేల‌ను జాతీయం చేశారు.  ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద రైల్వే వ్య‌వ‌స్థ క‌లిగిన దేశం ఇండియా.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తుంటారు.  త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణం చేయ‌డానికి రైళ్ల‌ను వినియోగిస్తుంటారు.  అయితే, రైలు పెట్టెల పైభాగంలో ఒక మూల వైపు ప‌సుపు, తెలుపు, గ్రీన్‌ వంటి గీత‌లు ఉంటాయి.  అవి ఎందుకు వేస్తారో, వాటి అర్థం…
    ←1…548549550551552…619→

తాజావార్తలు

  • Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం

  • Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్‌?

  • The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’

  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

  • Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions