Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • WTC: భారత్‌కు నిరాశ.. రెండో స్థానంలోకి పాకిస్థాన్
      #క్రీడలు

      WTC: భారత్‌కు నిరాశ.. రెండో స్థానంలోకి పాకిస్థాన్

      ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో భారత్‌ను పాకిస్థాన్ అధిగమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరడంతో ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్‌పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి…
    • ఒమిక్రాన్‌ వేరియంట్‌.. రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన
      #Top Story

      ఒమిక్రాన్‌ వేరియంట్‌.. రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన

      ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్‌ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వ‌ర‌కు ఒమిక్రాన్ వేరియంట్ కేసు న‌మోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వ‌ద్ద స్క్రీనింగ్ చేస్తున్నామ‌ని, పాజిటివ్…
    • ఇండియాలో కొత్తగా 6990 కరోనా కేసులు.. మరణాలు 190 నమోదు
      #Top Story

      ఇండియాలో కొత్తగా 6990 కరోనా కేసులు.. మరణాలు 190 నమోదు

      మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 6,990 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 1,00,543 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 190 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,116 మంది కరోనా నుంచి…
    • టెన్షన్‌.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్..
      #జాతీయం

      టెన్షన్‌.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్..

      సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్‌ వెలుగు చూసిన తర్వాత ఆ దేశం నుంచి ఎవ్వరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. తాజాగా, సౌతాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బెంగ‌ళూరుకు వ‌చ్చిన ఇద్దరికి, చండీగ‌ఢ్‌కు వ‌చ్చిన ఒకరికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, అది ఒమిక్రాన్‌ వేరియంటా అనే టెన్షన్‌ నెలకొనగా.. బెంగ‌ళూరుకు వ‌చ్చిన వారిలో ఒక‌రిలో డెల్టా, మ‌రొక‌రిలో డెల్టా ప్లస్‌కు భిన్నమైన వేరియంట్‌గా నిర్ధారించారు..…
    • ఆరేళ్లలో 5 లక్షలకు పైగా సంస్థలు మూత.. కేంద్రం ప్రకటన
      #Top Story

      ఆరేళ్లలో 5 లక్షలకు పైగా సంస్థలు మూత.. కేంద్రం ప్రకటన

      ఓవైపు కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.. మరోవైపు లక్షల్లో సంస్థలు మూతపడుతున్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.. దాదాపు ఆరేళ్లలో భారత దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతపడినట్టు కేంద్రం వెల్లడించింది.. 2016 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,00,506 కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా…
    • రెండో టెస్ట్ మ్యాచ్ పై కరోనా ఆంక్షలు !
      #క్రీడలు

      రెండో టెస్ట్ మ్యాచ్ పై కరోనా ఆంక్షలు !

      మొన్నటి వరకు కరోనా మహమ్మారి కేసులు.. మన దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా కరోనా మహమ్మారి… ఒమిక్రాన్‌ రూపాంతరం చెంది… పంజా విసురుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక ఈ వైరస్‌ ఎఫెక్ట్‌.. భారత్‌ – న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ పై పడింది. న్యూజిలాండ్‌ తో రెండో టెస్ట్‌ కు… లిమిటెడ్‌ గానే… ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌. ఈ నేపథ్యంలోనే… 33 వేలు…
    • 70 వేల మంది సైనికుల‌కు క‌రోనా…
      #Top Story

      70 వేల మంది సైనికుల‌కు క‌రోనా…

      భార‌త దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 70 వేల మంది సైనికుల‌కు క‌రోనా సోకిన‌ట్టు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ‌మంత్రి అజ‌య్ భ‌ట్ పేర్కొన్నారు.  రాజ్య‌స‌భ‌లో కోవిడ్ కేసుల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు అజ‌య్ భ‌ట్ స‌మాధానం ఇచ్చారు.  దేశ‌వ్యాప్తంగా మొత్తం 3.40 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్నార‌ని, ఇందులో 70 వేల మంది సాయుధ బ‌ల‌గాలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు.  మొత్తం 190 మంది సైనికులు క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లైపోయినట్లు తెలిపారు.   Read: కారుకు…
    • డ్రాగా ముగిసిన భారత్ – న్యూజిలాండ్ టెస్ట్
      #Top Story

      డ్రాగా ముగిసిన భారత్ – న్యూజిలాండ్ టెస్ట్

      న్యూజిలాండ్‌, టీం ఇండియా జట్ల మధ్య జరిగిన కాన్పూర్‌ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. పదో వికెట్‌ తీయడంలో భారత బౌలర్లు…విఫలం కావడం కారణంగా.. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా మారిపోయింది. చివరి వరకు గెలుస్తుందనుకున్న… మ్యాచ్‌.. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కారణంగా దూరం అయింది. ఇండియా విజయాన్ని న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రచిన్‌ రవీంద్ర, అజాజ్ పటేల్‌ అడ్డుకున్నారు. న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగా… ఆ చివరి పదో వికెట్‌ తీయడం…
    • డిజిట‌ల్ క‌రెన్సీకి పావులు క‌దుపుతున్న ఇండియా… ఎందుకంటే…
      #Top Story

      డిజిట‌ల్ క‌రెన్సీకి పావులు క‌దుపుతున్న ఇండియా… ఎందుకంటే…

      శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి.  ఈ స‌మావేశాల్లో క్రిప్టో, డిజిట‌ల్ క‌రెన్సీపై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  ప్రైవేట్ క్రిప్టో క‌రెన్సీని బ్యాన్ చేయాల‌ని నిర్ణ‌యిస్తూనే, డిజిట‌ల్ కరెన్సీని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.  దీనికి సంబంధించి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1934 చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్న‌ది.  ఈరోజు స‌భ ప్రారంభ‌మ‌య్యాక డిజిట‌ల్ క‌రెన్సీపై ప్ర‌తిప‌క్షాలు అనేక ప్ర‌శ్న‌లు సంధించాయి.   Read: ఒమిక్రాన్…
    • ప్రతీ ప్రశ్నకు జవాబిస్తాం.. ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ సాగాలి..
      #Top Story

      ప్రతీ ప్రశ్నకు జవాబిస్తాం.. ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ సాగాలి..

      పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్‌.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
    ←1…528529530531532…616→

తాజావార్తలు

  • TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డెట్.. అప్పుడే రిజల్ట్ డేట్ వచ్చేసిందోచ్?

  • India-Iran: సంక్షోభం వేళ భారత్‌కు శుభవార్త.. ఇరాన్‌తో ఫలించిన జైశంకర్ దౌత్యం

  • Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!

  • WhatsApp: 13 ఏళ్లలోపు పిల్లలు వాట్సాప్ ఉపయోగించవచ్చు.. కానీ

  • Anushka Shetty : అనుష్క ఏం చేస్తుంది.. సినిమా కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టేనా?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions