Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • సత్తా చాటిన యువభారత్… అండర్-19 ఆసియాకప్ కైవసం
      #Top Story

      సత్తా చాటిన యువభారత్… అండర్-19 ఆసియాకప్ కైవసం

      అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దుబాయిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 38 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 21.3 ఓవర్లలో 104/1 స్కోరు చేయగా.. వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం…
    • బ్రేకింగ్… ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం
      #Top Story

      బ్రేకింగ్… ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం

      ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు. Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్‌టెన్షన్‌తో పాటు డయాబెటిస్…
    • కోవిడ్‌కు చెక్..! మార్కెట్‌లోకి టాబ్లెట్‌.. ధర రూ.63..
      #Top Story

      కోవిడ్‌కు చెక్..! మార్కెట్‌లోకి టాబ్లెట్‌.. ధర రూ.63..

      ప్రపంచాన్ని వివిధ రూపాల్లో ఇప్పటికే భయపెడుతూనే ఉంది కరోనా మహమ్మారి.. ఓవైపు డెల్టా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ టెన్షన్ పెడుతోంది.. అయితే, కోవిడ్‌కు చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లను విస్తృతంగా ప్రజలకు వేస్తున్నారు.. ఇక, ఇదే సమయంలో విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చారు.. మరోవైపు.. కరోనా చికిత్సలో అద్భుతమైన ఔషధంగా చెబుతున్న టాబ్లెట్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది.. ‘మోల్నుపిరావిర్‌’ పేరుతో…
    • ఒమిక్రాన్‌ వేవ్‌ మొదలైంది..జాగ్రత్తలే శ్రీరామ రక్ష!
      #విశ్లేషణ

      ఒమిక్రాన్‌ వేవ్‌ మొదలైంది..జాగ్రత్తలే శ్రీరామ రక్ష!

      ఊహించినట్టే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో ప్రపంచ దేశాలు మారోసారి ప్రమాదంలో పడ్డాయి. దీని మూలంగా భారత్‌లో కారోనా థర్డ్‌వేవ్‌ మొదలైంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో అధిక సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాలుస్తుందనటానికి ఇది సంకేతం. ఐతే, థర్డ్ వేవ్‌ని భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కోగలదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే సెకండ్‌ వేవ్‌ నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఒమిక్రాన్‌…
    • అండర్-19 ఆసియా కప్: ఫైనల్‌కు చేరిన యువ భారత్
      #క్రీడలు

      అండర్-19 ఆసియా కప్: ఫైనల్‌కు చేరిన యువ భారత్

      ఆసియా కప్ క్రికెట్ అండర్-19 ఫైనల్లోకి భారత యువ జట్టు అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు చేరింది. తొలుత బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. షేక్ రషీద్ 90 పరుగులు చేశాడు. విక్కీ (28), కెప్టెన్ యష్ (26), రాజ్ బవా…
    • కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర
      #బిజినెస్‌

      కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర

      కరోనా కారణంగా గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఏడాది మరోసారి 10 గ్రాముల బంగారం ధర రూ.55వేలకు చేరుతుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది. Read Also: బీమా కంపెనీల…
    • ఒమిక్రాన్ అలజడి.. దేశంలో 961కి చేరిన కేసులు
      #Top Story

      ఒమిక్రాన్ అలజడి.. దేశంలో 961కి చేరిన కేసులు

      దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం…
    • కేంబ్రిడ్జ్ షాకింగ్ స‌ర్వే:  ఇండియాలో మ‌రికొన్ని రోజుల్లో…
      #Top Story

      కేంబ్రిడ్జ్ షాకింగ్ స‌ర్వే: ఇండియాలో మ‌రికొన్ని రోజుల్లో…

      ఇండియాలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌పడేందుకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు.  అయిన‌ప్ప‌టికీ కేసులు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.  పైగా ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా చాప‌కింద నీరులా పెరుగుతున్నాయి.  1.44 బిలియ‌న్ జనాభా క‌లిగిన భార‌త దేశంలో సెకండ్ వేవ్ స‌మ‌యంలో కేసులు ఏ స్థాయిలో విజృంభ‌ణ జ‌రిగిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.   Read: గోదావరిపై తెలంగాణ అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోంది : ఏపీ అయితే, ఇప్పుడు ఒమిక్రాన్…
    • కొత్త సంవత్సరం వేళ ఆంక్షల గోల..!!
      #Top Story

      కొత్త సంవత్సరం వేళ ఆంక్షల గోల..!!

      ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి భారత్‌లో కొత్తగా 6,358 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 653 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. అంటే మొత్తం కేసులలో ఇది దాదాపు పది శాతం. ఒమిక్రాన్‌ సంక్రమించిన వారిలో 186 మంది కోలుకున్నారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి నుంచీ ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమిక్రాన్‌ విషయంలో ఆ రాష్ట్రమే అదే టాప్‌. మంగళవారం నాటికి కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య…
    • ఆ రెండు దేశాల‌ను అధిక‌మించ‌డానికి భార‌త్‌కు రెండేళ్లు చాలు…
      #Top Story

      ఆ రెండు దేశాల‌ను అధిక‌మించ‌డానికి భార‌త్‌కు రెండేళ్లు చాలు…

      ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ వ‌చ్చే ఏడాది నాటికి 100 ట్రిలియ‌న్ డాల‌ర్ల వ్య‌వ‌స్థ‌గా మార‌బోతున్న‌దా అంటే అవున‌నే చెబుతున్నాయి గ‌ణాంకాలు.  ఈ ఏడాది 194 దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు 94 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా, వచ్చే ఏడాదికి 100 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా మారొచ్చ‌ని సెంట‌ర్ ఫ‌ర్ ఎక‌నామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియ‌జేసింది.  మొద‌ట 2024లో 100 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారుతుంద‌ని అంచ‌నా వేసినా, దానికంటే ముందే ఈ మార్క్‌ను చేరుకోబోతుంద‌నే వార్త‌లు రావ‌డం విశేషం.…
    ←1…513514515516517…617→

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions