Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగింపు
      #Top Story

      కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగింపు

      దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్‌పీసీ 144 సెక్షన్‌లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది. Read Also: రాజన్న…
    • పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు : జస్టిస్ ఎన్వీ రమణ
      #ఆంధ్రప్రదేశ్

      పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు : జస్టిస్ ఎన్వీ రమణ

      కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికారు విద్యార్ధులు. లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై సీజేఐ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. దీంతో పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు అన్నారు. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక మిలియనుకు 21…
    • ఎకాన‌మీ:  2033 నాటికి ఇండియా మూడో స్థానంలో నిలుస్తుందా?
      #Top Story

      ఎకాన‌మీ: 2033 నాటికి ఇండియా మూడో స్థానంలో నిలుస్తుందా?

      క‌రోనా, ఒమిక్రాన్  వేరియంట్ వంటి మ‌హ‌మ్మారుల‌తో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిత‌ప్పింది.  వ్యాక్సిన్ క‌నుగొన్న త‌రువాత కేసులు త‌గ్గ‌డం ప్రారంభించ‌డంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి.  ఆర్థిక రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు న‌డుంబిగించాయి.  వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆర్ధిక రంగం తిరిగి పుంజుకుంటుంద‌ని, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ 100 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుందని బ్రిటీష్ కన్స‌ల్టెన్సీ సంస్థ సెబ్ఆర్ వెల్ల‌డించింది. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చైనా 2028 లో దాటిపోతుంద‌ని అనుకున్నా, 2030 వ‌ర‌కు దానికోసం…
    • నేడే సఫారీ గడ్డపై టెస్ట్‌ ఫైట్‌…
      #అంతర్జాతీయ క్రీడలు

      నేడే సఫారీ గడ్డపై టెస్ట్‌ ఫైట్‌…

      సఫారీ గడ్డపై టెస్ట్‌ ఫైట్‌కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్‌ సిరీస్‌ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్‌ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్‌ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా…
    • ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని
      #Top Story

      ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని

      దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్…
    • రాజకీయపార్టీ పెట్టేందుకు 22 రైతు సంఘాల నిర్ణయం
      #జాతీయం

      రాజకీయపార్టీ పెట్టేందుకు 22 రైతు సంఘాల నిర్ణయం

      రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించిన కొన్ని రోజులకే సంయుక్త సమాజ్‌ మోర్చా ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. SKM కింద 32 ప్రధాన రైతు సంఘాలు పోరాటం చేశాయి. ఇందులో 22 సంఘాలు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించాయి. షెడ్యూల్‌ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌, గుర్తు కష్టం కాబట్టి… ఆమ్‌ ఆద్మీ…
    • బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు
      #Top Story

      బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు

      దేశంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ఫండ్‌కు రూ.1,000 విరాళం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు, దేశాన్ని దృఢం చేసేందుకు అందరూ సాయం చేయాలని ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. తన వంతుగా రూ.వెయ్యి సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ బలోపేతం అయితే ఇండియా బలోపేతం అయినట్లేనని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. Read Also: టిక్కెట్…
    • కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు..సాగు చట్టాలను మళ్లీ తెస్తాం!
      #Top Story

      కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు..సాగు చట్టాలను మళ్లీ తెస్తాం!

      కేంద్ర వ్య‌వసాయ శాఖ‌ మంత్రి న‌రేంద్ర తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామ‌ని… అయితే.. ఈ సారి సాగు చట్టాలను స్పల్ప మార్పులతో తెస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. వ్య‌వ‌సాయ సాగు చట్టాలపై ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌న్నారు. రైతుల‌కు ఆమోద యోగ్యంగా చ‌ట్టాల‌ను రూపొందించి… పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టడానికి క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని కేంద్ర వ్య‌వసాయ శాఖ‌ మంత్రి న‌రేంద్ర తోమర్ అన్నారు. కాగా.. ఇటీవ‌లే.. కేంద్ర…
    • దేశంలో ఈ త‌ర‌హా కార్ల‌కే డిమాండ్ ఎక్కువ… ఎందుకంటే…
      #Top Story

      దేశంలో ఈ త‌ర‌హా కార్ల‌కే డిమాండ్ ఎక్కువ… ఎందుకంటే…

      దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు చ‌మురుతో న‌డిచే వాహానాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహానాల‌కు క్ర‌మంగా డిమాండ్ పెరుగుతున్న‌ది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో కొత్త కార్లకు క్ర‌మంగా డిమాండ్ త‌గ్గుతుండ‌గా, పాత కార్ల‌కు అదే రేంజ్‌లో డిమాండ్ పెరుగుతున్న‌ది.  2020-21 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆర్థిక‌ప‌ర‌మైన మార్పుల కార‌ణంగా వినియోగ‌దారులు పాత‌కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.   Read: టీడీపీలో ఇంఛార్జుల నియామకంపై ప్రకంపనలు..! మెగా సిటీల్లోనే…
    • దేశంలో థ‌ర్డ్ వేవ్ పై కాన్పూర్ ఐఐటీ ప‌రిశోధ‌న‌…ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు…
      #Top Story

      దేశంలో థ‌ర్డ్ వేవ్ పై కాన్పూర్ ఐఐటీ ప‌రిశోధ‌న‌…ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ప్ర‌స్తుతం దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా డెల్టా వేరియంట్ డామినేట్ చేస్తున్న‌ది.  గ‌త కొన్ని రోజులుగా దేశంలో కేసులు పెరుగుతుండ‌టంతో ఐఐటీ కాన్పూర్ ప‌రిశోధ‌కులు దేశంలో థ‌ర్డ్ వేవ్‌పై ప‌రిశోధ‌న చేశారు.  థ‌ర్డ్ వేవ్ ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు పీక్స్ స్టేజీకి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.   Read: క‌రోనా ఎఫెక్ట్‌: ఆ దేశాల్లో వారంలో నాలుగురోజులే ప‌ని……
    ←1…513514515516517…616→

తాజావార్తలు

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

  • Revanth Reddy: నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వెళ్లి సినిమాలు చూసే వాడిని!

ట్రెండింగ్‌

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions