Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్
      #జాతీయం

      ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్

      పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు…
    • దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌.. తొలి సిరీస్‌ కోసం టీమిండియా ఆరాటం..!
      #అంతర్జాతీయ క్రీడలు

      దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌.. తొలి సిరీస్‌ కోసం టీమిండియా ఆరాటం..!

      సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్‌ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్‌ దూరం అయ్యాడు.. సిరాజ్‌…
    • కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.. ఇకపై రాత్రి 10 గంటల వరకు టీకాలు
      #జాతీయం

      కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.. ఇకపై రాత్రి 10 గంటల వరకు టీకాలు

      దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని…. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవ‌లం…
    • కేంద్ర రక్షణశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
      #జాతీయం

      కేంద్ర రక్షణశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

      దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్ల సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్‌…
    • దేశ‌వ్యాప్తంగా ప్రారంభ‌మైన బూస్ట‌ర్ డోస్ వ్యాక్సినేష‌న్‌… ఎంత‌మంది అర్హులంటే…
      #జాతీయం

      దేశ‌వ్యాప్తంగా ప్రారంభ‌మైన బూస్ట‌ర్ డోస్ వ్యాక్సినేష‌న్‌… ఎంత‌మంది అర్హులంటే…

      దేశ‌వ్యాప్తంగా ఈరోజు నుంచి బూస్ట‌ర్ డోస్ వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించారు.  ప్రికాష‌న‌రీ డోస్ కింద వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  మొద‌టి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో, మూడో డోస్ కింద అదే వ్యాక్సిన్‌ను ఇవ్వ‌నున్నారు.  మొద‌ట‌గా 60 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  దేశ‌వ్యాప్తంగా మొత్తం 5.75 కోట్ల మంది మూడో డోస్ వ్యాక్సిన్‌కు అర్హుల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  ఇందులో 2.75 కోట్ల మంది 60 ఏళ్లు పైబ‌డిన…
    • థర్డ్‌ వేవ్‌కు కారణం ఒమిక్రాన్..!
      #జాతీయం

      థర్డ్‌ వేవ్‌కు కారణం ఒమిక్రాన్..!

      భారత్‌లో కరోనా మరోసారి పడగవిప్పుతోంది.. గత ఐదారు రోజులుగా యమ స్పీడ్‌గా పెరిగిపోతున్నాయి పాజిటివ్‌ కేసులు.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఏకంగా 18 వేలకు పైగా కేసులు పెరిగాయి.. అయితే, సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ ఎంట్రీ తర్వాతే రోజువారి కేసులు మరోసారి కోవిడ్‌ మీటర్‌ పరుగులు పెడుతోంది.. ఇక, భారత్‌లో థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందని.. ఇప్పటికే 15కు పైగా రాష్ట్రాల్లో…
    • భారత్‌పై కరోనా పంజా.. ఒకే రోజు 1.59 లక్షలకు పైగా కేసులు
      #జాతీయం

      భారత్‌పై కరోనా పంజా.. ఒకే రోజు 1.59 లక్షలకు పైగా కేసులు

      భారత్‌లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది.. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం భారత్‌పై ఏ స్థాయిలో ఉందో.. వరుసగా వెలుగు చూస్తున్న కొత్త కేసులే చెబుతున్నాయి.. గత ఐదు రోజులుగా ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూ.. కరోనా మీటర్‌ పరుగులు పెడుతోంది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి, మరో 327 మంది కోవిడ్‌…
    • ఐఐటీ మ‌ద్రాస్ కీల‌క స‌ర్వే:  ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్‌…
      #జాతీయం

      ఐఐటీ మ‌ద్రాస్ కీల‌క స‌ర్వే: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్‌…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  క్వారంటైన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  చాలా రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఢిల్లీలో వీకెంట్ క‌ర్ఫ్యూను కూడా అమ‌లు చేస్తున్నారు.  రోజువారీ కేసులు గ‌త మూడు రోజులుగా ల‌క్ష‌కు పైగా న‌మోద‌వుతున్నాయి.  దీంతో అన్ని రాష్ట్రాల‌ను కేంద్రం అల‌ర్ట్ చేసింది.  ఇక‌పోతే, దేశంలో మూడో వేవ్ ఎప్ప‌టి వ‌ర‌కు పీక్స్ కు వెళ్తుంది అనే…
    • రాహుల్ కెప్టెన్సీ  వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్
      #క్రీడలు

      రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్

      జోహన్నెస్ బర్గ్‌ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్‌ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్‌ ఎల్గార్‌ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్‌ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్‌ ఎల్గార్ సులభంగా సింగిల్స్‌ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ…
    • తగ్గేదే లే…  ఒక్కరోజులో 1.41 లక్షల కరోనా కేసులు, 285 మరణాలు
      #జాతీయం

      తగ్గేదే లే… ఒక్కరోజులో 1.41 లక్షల కరోనా కేసులు, 285 మరణాలు

      దేశంలో కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. వారం కిందటి వరకు ప్రతిరోజూ వేలల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312కి చేరింది. నిన్న 285 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,178కి చేరింది. ప్రస్తుతం దేశంలో…
    ←1…510511512513514…619→

తాజావార్తలు

  • Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..

  • CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్‌ ఛేంజర్‌..

  • WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు

  • UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..

  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions