Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • Ukraine Crisis:  న‌డుచుకుంటూ పోలెండ్ స‌రిహ‌ద్దుల‌కు భార‌తీయ విద్యార్థులు..
      #అంతర్జాతీయం

      Ukraine Crisis: న‌డుచుకుంటూ పోలెండ్ స‌రిహ‌ద్దుల‌కు భార‌తీయ విద్యార్థులు..

      ఉక్రెయిన్ లో ప‌రిస్థితులు దిగ‌జారుతున్నాయి. ర‌ష్య‌న్ ద‌ళాలు ఉక్రెయిన్‌లో దాడులు చేస్తున్న నేప‌థ్యంలో భార‌తీయ విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్య‌లో భార‌తీయ విద్యార్థులు మెడిసిన్ తో పాటు వివిధ కోర్సులను అభ్య‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌డెన్‌గా యుద్ధం రావ‌డంతో యూనివ‌ర్శిటీల నుంచి విద్యార్థుల‌ను బ‌య‌ట‌కు పంపించేశారు. భార‌తీయ విద్యార్థుల‌ను సొంత దేశానికి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ది. Read: CM Jagan : ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోంది ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లాన్ని…
    • యుద్ధంతో ధరల మోత!
      #విశ్లేషణ

      యుద్ధంతో ధరల మోత!

      ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు రష్యా దళాల స్వాధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధాని కీవ్‌ని వశం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నారు. ఐతే, దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. కానీ ఈ చర్య వల్ల రష్యాతో పాటు ప్రపంచానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు మోయరాని భారంగా మారనుంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దానికి…
    • Stock Markets:  ఏడు రోజుల వ‌ర‌స న‌ష్టాల‌కు బ్రేక్‌… ఈరోజు…
      #బిజినెస్‌

      Stock Markets: ఏడు రోజుల వ‌ర‌స న‌ష్టాల‌కు బ్రేక్‌… ఈరోజు…

      గ‌త వారం రోజులుగా భార‌తీయ స్టాక్ మార్కెట్లు వ‌ర‌సగా న‌ష్టాల‌ను చ‌విచూస్తున్న సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితులు, ర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం త‌దిత‌ర అంశాల కార‌ణంగా దేశంలోని స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. గ‌త ఏడు రోజులుగా వ‌స్తున్న న‌ష్టాల‌కు ఎట్ట‌కేల‌కు చెక్ ప‌డింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. ఈరోజు ఉద‌యం నుంచి సూచీలు లాభాల‌వైపు క‌దిలాయి. 1329 పాయింట్ల లాభంతో 55,858 వద్ద సెన్సెక్స్ ముగియ‌గా, నిఫ్టీ 410 పాయింట్ల…
    • Ukraine Crisis:  భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… ఉక్రెయిన్‌కు ప్ర‌త్యేక విమానాలు..
      #జాతీయం

      Ukraine Crisis: భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… ఉక్రెయిన్‌కు ప్ర‌త్యేక విమానాలు..

      ఉక్రెయిన్ ర‌ష్యా మ‌ధ్య భీక‌ర‌పోరు జ‌రుగుతున్న‌ది. ఎలాగైనా ఉక్రెయిన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని చాలా మంది ప్ర‌జ‌లు చూస్తున్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 16 వేల మంది భార‌తీయులు ఉన్నారు. వీరిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు మారుతున్న స‌మ‌యంలో భార‌త ప్ర‌భుత్వం ట్రావెల్ అడ్వైజ‌రీని ప్ర‌క‌టించింది. భార‌తీయులు వెంట‌నే వెన‌క్కి వ‌చ్చేయ్యాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌త్యేక విమానాల‌ను పంపింది. ప‌రిస్థితులు దిగ‌జారిపోతున్న స‌మ‌యంలో సుమారు 4 వేల మంది భార‌తీయులు…
    • Russia Ukraine War: భారత్‌పై తీవ్ర ప్రభావం.. వీటి ధరలు పెరుగుతాయి..!
      #అంతర్జాతీయం

      Russia Ukraine War: భారత్‌పై తీవ్ర ప్రభావం.. వీటి ధరలు పెరుగుతాయి..!

      రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండోరోజుకు చేరుకుంది.. ఇప్పటికే ఉక్రెయిన్‌ రాజధానిలోకి సైతం రష్యా బలగాలు ప్రవేశించాయి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేలా అడుగులు వేస్తోంది రష్యా.. ఇప్పటికే కొన్ని ఉక్రెయిన్‌ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్.. మరో 96 గంటల్లో రష్యా చేతిలోకి రాజధాని కీవ్ నగరం పూర్తిస్థాయిలో వెళ్లిపోతుందని తెలిపారు. అయితే, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త…
    • Corona Updates: దేశంలో కరోనా ఢమాల్.. కొత్త కేసులు ఎన్నంటే..?
      #జాతీయం

      Corona Updates: దేశంలో కరోనా ఢమాల్.. కొత్త కేసులు ఎన్నంటే..?

      దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,166 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,94,345కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,13, 226గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,988 మంది కరోనా నుంచి కోలు కున్నారు.…
    • Ukraine Russia Tensions: ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయులు..!
      #అంతర్జాతీయం

      Ukraine Russia Tensions: ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయులు..!

      రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్‌ నగరాన్ని ఇప్పటికే రష్యన్‌ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్‌ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్‌ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్‌లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక…
    • Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు
      #అంతర్జాతీయం

      Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు

      ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్‌లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల…
    • Corona Updates: భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఊపిరి పీల్చుకుంటున్న భారత్
      #జాతీయం

      Corona Updates: భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఊపిరి పీల్చుకుంటున్న భారత్

      దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉపశమనం చెందుతున్నారు. నెమ్మదిగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,148 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,12,924గా నమోదైంది. కరోనా కేసులు తగ్గుముఖం…
    • IND Vs SL: నేడే తొలి టీ20.. టీమిండియాకు కీలక ఆటగాళ్లు దూరం
      #Top Story

      IND Vs SL: నేడే తొలి టీ20.. టీమిండియాకు కీలక ఆటగాళ్లు దూరం

      శ్రీలంకతో సొంతగడ్డపై నేటి నుంచి టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనా ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని…
    ←1…489490491492493…616→

తాజావార్తలు

  • IPL 2026: ఐపీఎల్‌ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!

  • Heroes Body Transformation: సినిమాల కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. యంగ్ హీరోల సరికొత్త లుక్స్ వైరల్..!

  • Hyderabad Gas Shortage: గ్యాస్‌ కొరత.. హైదరాబాద్‌లో కట్టెలకు అమాంతం పెరిగిన డిమాండ్‌..

  • Sara Tendulkar: అరుదైన ఫొటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

ట్రెండింగ్‌

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions