కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ఎన్నో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. అయితే, మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితిలు వస్తుండడంతో.. క్రమంగా ఆ రూల్స్ను అన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి వివిధ దేశాలు.. ఈ నేపథ్యంలో భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్ సువిధ పోర్టల్లో పూరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం..…
భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా నిర్ణయించింది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ ట్రూప్ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నారు.
UK, France back UNSC permanent seat for India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్య దేశం కోసం భారత్ చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. వంద కోట్ల కన్నా అధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత సభ్య దేశం హోదా ఇవ్వకుంటే భద్రతా మండలికి అర్థమే ఉండదని పలుమార్లు భారత్ వ్యాఖ్యానించింది. భద్రతా మండలిని సంస్కరించాలని చాలా ఏళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.
పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది.
India on Saudi's police clearance exemption for visa: భారతీయులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది. సౌదీకి వెళ్లాలనుకునే భారతీయులకు వారికి వీసా నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. వీసా పొందేందుకు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) సమర్పించే అవసరం లేకుండా భారతీయ పౌరులకు మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సౌదీలోని భారతీయ మిషన్ గురువారం స్వాగతించింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న 20 లక్షల మంది భారతీయులకు ఈ మినహాయింపులు ఉపశమనం కలిగిస్తుందని రాయబార…
ఐఫోన్ల కోసం చూస్తున్నారు.. ఐఫోన్లపై ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? ఇదే మంచి తరుణం.. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్ డేస్ సేస్ సేల్స్ ప్రకటించింది.. ఈ సేలో ఇండియాలో లభ్య మవుతున్న ఐఫోన్లపై అదరిపోయే ఆఫర్లను అం దిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13 మరియు మరిన్నింటిపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.. నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొంది.. బ్యాంక్ ఆఫర్లతో పాటు, ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్లు…
కొరియాలోని డేగులో జరుగుతున్న ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో భారత్ మరో నాలుగు స్వర్ణ పతకాలను గెలుచుకుంది.
G20 Presidency to India: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండు రోజులుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్ష వహించనున్నట్లు స్పష్టమైంది.
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.