Ukraine conflict: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చలు మొదలవుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి బలం చేకూరుస్తూ రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించొచ్చని పుతిన్ గురువారం చెప్పారు. యుద్ధం ప్రారంభంలో టర్కీ మధ్యవర్తిత్వం చేసి కొన్ని ఒప్పందాలను చేసుకున్నప్పటికీ, చివరకు అవి ఎన్నడూ అమలు చేయబడలేదని చెప్పారు. ‘‘మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాము, వారు ఈ…
రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. స్వదేశంలో పాకిస్థాన్ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టులో నైతిక స్థైర్యం ప్రస్తుతం ఎక్కువగా ఉంది.
భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ మార్పుల సమస్య పెరిగింది. దీన్ని అరికట్టడానికి, చాలా దేశాలు ఉద్గారాలను తగ్గించడానికి చర్యలు ప్రారంభించాయి.
కోల్కతా డాక్టర్ కేసులో అన్ని వైపుల నుంచి దాడికి గురవుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం మహిళా భద్రతపై అపరాజిత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
టాటా మోటార్స్ కర్వ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోడల్ను లాంచ్ చేసింది. గత నెలలో కర్వ్ ఈవీ(Curvv EV) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. టాటా కర్వ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కాగా.. కర్వ్ టాప్ మోడల్ రూ. 17.69 లక్షలు ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). 2024 అక్టోబర్ 31 వరకు బుకింగ్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన పారాలింపిక్స్లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.