Home
India Vs Pakistan
India Vs Pakistan News
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
Train Speed In Pakistan: భారత రైల్వే వ్యవస్థ మరింత అధునాతనంగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా హై స్పీడ్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నారు. భారత్లో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలుగా ‘‘ వందే భారత్’’ పేరు తెచ్చుకుంది. వందే భారత్ మాత్రమే కాకుండా గతిమాన్ ఎక్స్ప్రెస్, నమో భారత్ వంటి రైళ్లు వేగంగా ప్రయాణిస్తాయి. అయితే, భారత్ కన్నా ఒక రోజు ముందు స్వాతంత్య్రం సాధించిన పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎప్పుడో బ్రిటీష్ వారు నిర్మించిన… -
Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..
Rajnath Singh: పాకిస్తాన్కు భారత్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ తమపై దాడి చేస్తే, ఈసారి కోల్కతాపై దాడులు చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అయితే, ఈయన వ్యాఖ్యలకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. మరోసారి, పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే, ఆ దేశం ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలన్నారు. Read Also: Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్.. నూనె… -
Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..
Rajnath Singh: ఇరాన్ యుద్ధం నీడలో ఎలాంటి ‘‘దుస్సాహసానికి’’ పాల్పడొద్దని పాకిస్తాన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఏడాది పూర్తవుతున్న కొద్ది రోజుల ముందు ఆయన నుంచి ఈ వార్నింగ్ వచ్చింది. కేరళలో జరుగుతున్న సైనిక్ సమ్మాన్ సమ్మేళనంలో రాజ్నాథ్ మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలోని అశాంతిని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే, భారతదేశం యొక్క ప్రతిస్పందన “నిర్ణయాత్మకంగా” ఉంటుందని అన్నారు. Read Also: Iran: ‘‘మా భారత మిత్రులు… -
Mohammad Amir: “అది ఫీల్డింగ్ హా.. మీకు క్రికెట్ రాదు”.. భారత్పై మరోసారి విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్..
Mohammad Amir: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్కు చేరింది. భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు, ఆ దేశస్థులకు మాత్రం కడుపు మంట పెరిగింది. ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. తర్వాత సూపర్-8 నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్ల తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమిర్ ప్రత్యేకంగా ఫీల్డింగ్ను విమర్శించాడు. మూడు–నాలుగు క్యాచ్లు మిస్ అయ్యాయని,… -
Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ‘బలుపు’ మాటలు.. టీమిండియా సెమీ ఫైనల్కు చేరదంటూ అక్కసు!
Mohammad Amir: పాకిస్థాన్ ప్లేయర్స్ బలుపు మాటల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా టీమిండియాపై మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి విషం కక్కాడు. టీ20 వరల్డ్ కప్ సేమీ ఫైనల్కు భారత్ అర్హత సాధించదని ఆమిర్ పునరుద్ఘాటించాడు. అంతకు ముందు కూడా భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మపై నెటిగివ్ కామెంట్స్ చేశాడు. అభిషేక్ను స్లాగర్ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.… -
T20 WC 2026: సెమీస్ లో భారత్-పాక్ క్లాష్?.. మాజీ భారత క్రికెటర్ల షాకింగ్ ప్రిడిక్షన్స్!
T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్లు సెమీఫైనలిస్టులను (టాప్-4 జట్లు) ప్రిడిక్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాలామంది భారత్, సౌతాఫ్రికా జట్లను సెమీస్ కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. కానీ కొందరు వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ వంటి వారు పాకిస్తాన్ను కూడా సెమీస్ కి చేరుతుందని అంచనా వేశారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ… -
Ishan kishan: ICC ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్-10లో స్థానం..
Ishan kishan: పునరాగమనం తర్వాత ఇషాన్ కిషన్ చితక్కొడుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మ్యాచ్లో బౌలర్లు ఎవరనే తేడా లేకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ మ్యాచ్లో లాంగ్ బౌండరీ, స్లో బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మిగతా బ్యాటర్ల సింగిల్స్కు పరిమితమైనా ఇషాన్ కిషన్ దూకుడు ఆగలేదు. -
Ishan Kishan: పాకిస్తాన్లో ట్రెండింగ్ లో ఇషాన్ కిషన్.. హైట్, గర్ల్ ఫ్రెండ్ గురించి తెగ వెతికేస్తున్నారుగా
టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ను 61 పరుగుల తేడాతో ఓడించి భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో, ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి, ఇది మ్యాచ్ స్థితినే మార్చేసింది. ఇషాన్ దూకుడు బ్యాటింగ్ ముందు పాకిస్తాన్ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. ఈ విజయం టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచిపోయింది. మ్యాచ్… -
Michael Clarke: పాకిస్తాన్ ఘోర ఓటమికి అదే కారణం.. ఆసీస్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..
Michael Clarke: టీ20 వరల్డ్ కప్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో దాయాది ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. పాకిస్తాన్ ఓటమి సొంత దేశం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు, పాక్ మాజీలు ఆటగాళ్లపై విరుచుకుపడుతున్నారు. ఏ దశలో కూడా టీమిండియాకు పోటీ ఇవ్వలేదని బాబర్, షాహీన్ అఫ్రిది వంటి ఆటగాళ్లపై ఫైర్ అవుతున్నారు. -
India vs Pakistan: భారత్ చేతిలో పాక్ చిత్తు.. పాకిస్థాన్ అభిమానుల మీమ్స్ మామూలుగా లేవు..
India vs Pakistan: నిన్న జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్ని ప్రతి భారతీయుడు తెగ ఎంజాయ్ చేశాడు. ముందు నుంచే పొడిచేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. మ్యాచ్ ముగిసే సరికి ఒకవైపు భారత్లో సంబరాలు ఊపందుకోగా, మరోవైపు పాకిస్థాన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ, కోపం కనిపించింది. ఈ మ్యాచ్లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో గెలిచి, తమ ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ల్లో భారత్–పాక్ తలపడిన…
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!