Home
India Vs Pakistan
India Vs Pakistan News
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
LA 2028 Olympics: ఒలింపిక్స్ వేదికపై భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ పోరును చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్లో ఈ దాయాదుల పోరు సాధ్యం కాకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, చివరిసారిగా 1900లో కనిపించిన క్రికెట్ను మళ్లీ ఒలింపిక్స్లో చేర్చిన సంగతి తెలిసిందే. సరికొత్తగా, మరింత ఉత్కంఠభరితంగా 15 మంది సభ్యులతో కూడిన జట్లు టీ20 ఫార్మాట్లో ఇక్కడ తలపడనున్నాయి. అయితే, పొమోనాలో ప్రత్యేకంగా… -
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
FIH Pro League: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. లండన్ లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో వెనుకబడినప్పటికీ.. ఆ తర్వాత భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని వార్ వన్ సైడ్ లా మ్యాచ్ను భారత్ ఆధీనంలోకి తీసుకున్నారు.… -
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోటీల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఈ రెండు జట్లు తలపడినప్పుడు తన భార్య సమియా అర్జూ ఎప్పుడూ తనకే మద్దతు ఇస్తుందని, అయితే ఆమె భారతదేశానికి చెందినది కావడంతో సహజంగానే భారత్ గెలవాలని కూడా కోరుకుంటుందని ఆయన చెప్పారు. భారతదేశానికి చెందిన ఫ్లైట్ ఇంజనీర్ అయిన సమియా, 2019లో దుబాయ్లో హసన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఒక… -
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
ICC Women's T20 World Cup: ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఎ మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, ఐసీసీ విధించిన జరిమానాతోనూ వార్తల్లో నిలిచింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియాపై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గానూ పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయం ముగిసేసరికి పాక్ జట్టు ఒక ఓవర్ వెనుకబడి ఉండటంతో, ఆటగాళ్ల మ్యాచ్… -
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
India And Pakistan Players Fight Video: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో దాయాది పాకిస్థాన్పై 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో పాకిస్థాన్ మహిళా క్రికెటర్, ఓ భారత బ్యాటర్ మైదానంలోనే పరస్పరం దాడి చేసుకున్నట్లుగా.. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు మధ్యలోకి… -
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎ లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య అద్భుతమైన పోరు జరగనుంది. ఇంగ్లాండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోందని, బోర్డుపై మంచి పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడమే తమ వ్యూహమని ఆమె తెలిపింది. గత ప్రపంచకప్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ మ్యాచ్లో అడుగుపెడుతున్నట్లు… -
IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
IND W vs PAK W: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే పోరు అంటేనే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొంటుంది. ఇక నేడు (జూన్ 14) ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్కు ముందే ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత క్రీడాకారిణులు కరచాలనం (Handshake) చేస్తారా లేదా అనే… -
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ప్రారంభించనుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది. జట్టు దూడుగా ఆడేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. టోర్నీ తొలి మ్యాచ్ (పాకిస్థాన్) నుంచే ‘ఫియర్లెస్ క్రికెట్’ ఆడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రపంచకప్కు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడింది. వెస్టిండీస్పై ఘన… -
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
Women's T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా మరో నాలుగు రోజుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జూన్ 14న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే హైవోల్టేజ్ మ్యాచ్తో హర్మన్ప్రీత్ కౌర్ సేన తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ను ముద్దాడని భారత జట్టు,… -
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
India vs Pakistan: గ్రౌండ్లో భారత్ను జయించలేని పాకిస్తాన్ అనవసరపు ఆరోపణలు చేస్తోంది. ఐసీసీ టోర్నమెంట్లలో వరసగా భారత్ చేతిలో ఘోర పరాజయాలు పాలవుతున్నా, ఆటపై దృష్టి పెట్టకుండా భారత్పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా పాక్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. ఒక పోడ్కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏకంగా అంపైర్ల పైనే ఆరోపణలు చేశాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లలో అనేక అంశాలు భారత్ జట్టుకు అనుకూలంగా ఉంటాయని…
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!