Home
India
India News
-
PM Modi: ‘పాలలో కరిగే చక్కెరలాంటోళ్లు’.. భారతీయులు మధురంగా ఉంటారన్న మోడీ
భారతీయులు పాలలో కరిగే చక్కెరలాంటి వాళ్లు.. అది పాలను మరింత మధురంగా చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మెల్బోర్న్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. -
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
How Team India Can Bounce Back Against England: వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటన పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా గత మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల తేడాతో ఎదురైన ఘోర పరాజయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేయడమే కాకుండా, జట్టులోని లోపాలను స్పష్టంగా ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలవాలంటే భారత జట్టు తక్షణమే కొన్ని కీలక వ్యూహాత్మక మార్పులు చేయడంతో… -
IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు (జూలై 9న) ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండగా, భారత వాతావరణ శాఖ (IMD) పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఎడతెరిపి లేని వర్షాలు జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం… -
India Lowest T20I Scores: 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. చరిత్రలో భారత్ సాధించిన అత్యల్ప స్కోర్లు ఇవే.!
India Lowest T20I Scores: టీ20 క్రికెట్లో అత్యంత భారీ బ్యాటింగ్ లైనప్ లలో టీమిండియా ఒకటి. 2024, 2026 వరుస టీ20 ప్రపంచకప్లు గెలవడంతో పాటు మధ్యలో ఆసియా కప్ టీ20 టైటిల్ను కూడా కైవసం చేసుకుని ఈ ఫార్మాట్లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఎంత బలమైన జట్టైనా కొన్ని సందర్భాల్లో తీవ్ర వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంగ్లండ్తో నాటింగ్హామ్లో జరిగిన మూడో టీ20లో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడంతో… -
Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
Nothing Phone (4b) India Launch: స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ (Transparent Glyph) డిజైన్తో గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ (Nothing) సంస్థ భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. Nothing Phone (4b) పేరుతో విడుదలైన ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చింది. ఆకర్షణీయమైన గ్లిఫ్ డిజైన్తో పాటు 6000mAh భారీ బ్యాటరీ, Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్, 120Hz AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లను ఈ ఫోన్లో… -
IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!
IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టుకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమై 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.… -
Modi-Indonesia: భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు.. తీరనున్న జలసంధి కష్టాలు
భారత్-ఇండోనేషియా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధాని మోడీ ప్రస్తుతం ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఇండోనేషియాకు వెళ్లిన మోడీకి ఘనస్వాగతం లభించింది. -
IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..
IND vs ENG Playing XI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో భాగంగా మంగళవారం నాటింగ్హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్లో భారత్ 0-1తో వెనుకబడి ఉండటంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసింది. ఆ తర్వాత… -
Netanyahu: ఇజ్రాయెల్కు భారత్ అండ.. నెతన్యాహూ కామెంట్స్తో అమెరికా షాక్..
Netanyahu: ఇజ్రాయిల్కు అత్యంత సన్నిహిత, శక్తివంతమైన మిత్రదేశం అమెరికా కావచ్చు, కానీ అది ఒక్కటి మాత్రమే ఇజ్రాయిల్ మిత్రదేశం కాదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఇజ్రాయిల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇజ్రాయిల్కు ఎన్నో మంచి మిత్రదేశాలు ఉన్నాయని, భారత్ కూడా ఇందులో ఒకటి అని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇరాన్తో ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ నేతలు మద్దతు ఇవ్వాలని జేడీవాన్స్… -
PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
PoK: పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత వైఖరిపై పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ 38 పాయింట్ల డిమాండ్ల ఒప్పందానికి ఒప్పుకోకపోతే జులై 9న ఆఖరి పోరాటానికి దిగుతామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాక్ సర్కారును హెచ్చరించింది. ఈ తుది పోరాటంలో పీఓకే ప్రజలతో పాటు ప్రవాస కశ్మీరీలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. పీఓకేలో పాక్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను, పౌరుల హత్యలను ప్రపంచ…
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!