Home
India
India News
-
Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
Monsoon 2026: జూన్ 4న భారత గడ్డను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఆరంభంలో అదరగొట్టినా, ఆ తర్వాత ఒక్కసారిగా బ్రేక్ పడి స్తంభించిపోయాయి. తొలకరి పలకరింపుతో మురిసిపోయిన రైతులకు, నీటి యాజమాన్య అధికారులకు ఈ హఠాత్ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా వర్షపాతంలో భారీ లోటు నమోదు కావడానికి కారణమేంటని ఆరా తీస్తే.. ఇది కేవలం ఏదో ఒక వాతావరణ మార్పు వల్ల జరిగింది కాదని, పలు సంక్లిష్ట వాతావరణ శక్తుల మాయాజాలమని వాతావరణ నిపుణులు… -
Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన తర్వాత దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో నెలకు 75-100 టన్నుల వరకు దిగుమతి అయ్యే బంగారం ప్రస్తుతం 25-30 టన్నులకు మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు. అంటే దిగుమతులు దాదాపు 70 శాతం వరకు తగ్గినట్లుగా అంచనా. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో విలువ పరంగా దిగుమతులు పెరిగాయి. 2026… -
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
ప్రధాని మోడీ ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు. జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్కు వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ట్రంప్ దగ్గర నుంచి జీ 7 దేశాధినేతలంతో కీలక మంతనాలు చేశారు. -
PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
ఫ్రాన్స్లో నిర్వహించిన వివాటెక్ (VivaTech) 10వ ఎడిషన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. యూరప్లోనే అతిపెద్ద సాంకేతిక సదస్సుగా పేరుగాంచిన వివాటెక్ విజయవంతంగా నిర్వహించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు పాటు నిర్వాహకులకు మోడీ అభినందనలు తెలిపారు. -
Amit Shah-Sergio Gor: అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, సరిహద్దు భద్రత, నేరస్తులపై సంయుక్త చర్యలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. -
Porsche 911 GT3: భారత్ లో పోర్షే 911 GT3 విడుదల.. 311 km/h, 503 bhp పవర్.. ధర ఎంతంటే?
లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Porsche భారత మార్కెట్లో తన కొత్త Porsche 911 GT3 స్పోర్ట్స్ కారును అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన ఇంజిన్, ట్రాక్-ఫోకస్డ్ పనితీరుతో ఈ కారు ఆటోమొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కొత్త Porsche 911 GT3లో 4.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 503 bhp పవర్, 450 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్… -
MRP Violation Case: MRP కంటే రూ.20 ఎక్కువ వసూలు.. దుకాణదారుడు, కంపెనీకి కోర్టు రూ.10 లక్షల జరిమానా
ముద్రించిన గరిష్ట చిల్లర ధర (MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయించడం సాధారణంగా కనిపించే అంశమే. అయితే ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఓ వినియోగదారుడు దీనిపై న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. రూ.20 అదనంగా వసూలు చేసిన కేసులో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ దుకాణదారుడు, సిగరెట్ తయారీ సంస్థపై రూ.10 లక్షల జరిమానా విధించింది. అసలు ఏం జరిగింది? అలీగఢ్లోని ప్రతిభా కాలనీలో ఉన్న ఒక దుకాణంలో 2026 జనవరిలో న్యాయవాది దేవేష్ గౌతమ్… -
Fuel Prices: ముగిసిన యుద్ధం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..!
Fuel Prices: అమెరికా-ఇరాన్ మధ్య ఇన్నాళ్లూ సాగిన యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అధికారికంగా సంతకం చేశారు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ముగిసిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) సరఫరాకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత… -
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య గత ఏడాది కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. -
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, డెమోక్రటిక్ పార్టీ నేత ఇల్హాన్ ఒమర్ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. భారత్ ప్రస్తుతం ‘‘జెనోసైడ్ (జాతి నిర్మూలన) 8వ దశలో ఉంది.’’ అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
ట్రెండింగ్
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!