Home
India
India News
-
OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం OPEC+ (ఒపెక్ ప్లస్) కూటమిలోని సభ్య దేశాలు చమురు ఉత్పత్తిని మరోసారి పెంచాలని తీసుకున్న తాజా నిర్ణయం. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల సమూహమైన OPEC+ వరుసగా ఐదో నెల కూడా ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించింది. దీంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే… -
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా భారతదేశానికి ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశానికి ఎరువులు, ముడి పదార్థాలను తీసుకొస్తున్న 20 నౌకల్లో ఇప్పటికే 15 నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు తెలిపింది. యూరియా, డీఏపీతో భారీ సరుకు భారతదేశానికి మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, సురక్షితంగా ప్రయాణించిన 15 నౌకల్లో… -
Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
బాలలపై లైంగిక దోపిడీ, వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల్లో కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, బాలల లైంగిక దోపిడీ లేదా లైంగిక వేధింపులను ప్రోత్సహించే లేదా అలాంటి కార్యకలాపాలకు అవకాశం కల్పించే అన్ని రకాల ప్రకటనలు, కంటెంట్ను ఇన్స్టాగ్రామ్ నుంచి తక్షణమే తొలగించాలని మెటాను ఆదేశించింది. ఏ… -
India LNG supply: ఎల్ఎన్జీ సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం.. పరిశ్రమలకు భారీ ఊరట
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి, పశ్చిమ ఆసియాలో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో భారత్కు ద్రవీకృత సహజ వాయువు (LNG) సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన అత్యవసర సహజ వాయువు సరఫరా నియంత్రణ ఉత్తర్వులను అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంతో LNGపై ఆధారపడిన పరిశ్రమలకు పెద్ద ఊరట లభించింది. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా పునఃప్రారంభం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్… -
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం మ్యాచ్ తర్వాత తొలిసారి స్పందించాడు. వైభవ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. టీమిండియా జెర్సీ ధరించాలనేది ప్రతి ఒక్క యువ క్రికెటర్ కల. ఆ కలను అత్యంత చిన్న వయసులోనే సాకారం చేసుకుని, దేశం గర్వించేలా చేశాడు వైభవ్. కేవలం 15 ఏళ్ల 99 రోజుల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి, అత్యంత… -
Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ఎట్టకేలకూ ఆ క్షణం రానే వచ్చింది! భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండా, అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. కేవలం 15 సంవత్సరాల 3 నెలల 7 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత జాతీయ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం (ఇంటర్నేషనల్ డెబ్యూ) చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తన అసాధారణ హిట్టింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచిన బిహార్లోని సమస్తీపూర్ జిల్లాకు… -
PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో ఇంధన సంక్షోభాన్ని విజయవంతం ఎదుర్కొన్నట్లు ప్రధాని మోడీ అన్నారు. శనివారం రాజస్థాన్లోని బాలోత్రా జిల్లా పచ్పద్రాలో దేశంలోని తొలి గ్రీన్ఫీల్డ్ సమగ్ర రిఫైనరీ-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను మోడీ ప్రారంభించారు. -
Defence: రక్షణ శాఖ మరింత బలోపేతం.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జూలై 3న జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో సుమారు రూ.52,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు ‘అక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ మంజూరు చేసింది. -
Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏడాది పాటు బంగారం కొనుగోలు ఆపాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ కొనుగోలు తగ్గించారు. తాజాగా బంగారంపై కొత్త స్కీమ్ ప్రకటించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. -
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
భారత్ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టే ప్రయత్నాలను చైనా మరింత వేగవంతం చేస్తోంది. పశ్చిమాన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ద్వారా అరేబియా సముద్రానికి చేరుకున్న బీజింగ్.. ఇప్పుడు తూర్పు దిశగా చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ (CMBC) ప్రాజెక్టును తిరిగి తెరపైకి తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!