Home
India
India News
-
Pakistan Violates Ceasefire: జమ్మూ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్య.. భారత డ్రోన్పై కాల్పులు! తృటిలో తప్పిన ముప్పు
Pakistan Violates Ceasefire: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని కనాచక్ సెక్టార్లో సాధారణ నిఘా నిర్వహిస్తున్న భారత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (RPA/Drone) లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులు జరిపాయి. అయితే, భారత డ్రోన్కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అది సురక్షితంగా వెనక్కి వచ్చింది. READ ALSO: Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్ పలు నివేదికల ప్రకారం..… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటకు మ్యాచ్ * ఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్న జనగణన.. సహజీవన జంటలకు సైతం కుటుంబ హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన.. రెండు విడతల్లో జనగణన.. మొదటి విడతలో ఇళ్ల సర్వే.. రెండవ విడతలో జనాభా లెక్కింపు * ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధమైన స్పష్టత.. నేడు పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026.. చట్ట… -
Nankana Sahib Yatra: పాకిస్థాన్కు వెళ్లబోతున్న 3వేల మంది భారతీయులు.. ఎందుకో తెలుసా?
Nankana Sahib Yatra: 3వేల మంది భారతీయులు పాకిస్థాన్కు వెళ్లబోతున్నారు. అవును మీరు చదువుతుంది నిజమే.. ఏప్రిల్లో 3,000 మంది భారతీయుల బృందం పాకిస్తాన్కు వెళ్లబోతుంది. పవిత్రమైన బైఖాసీ పండుగతో పాటుగా జరిగే ఈ యాత్ర ఏప్రిల్ 10వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఈ యాత్రలో భాగంగా భారత్ నుంచి వెళ్తున్న పర్యాటకులు పాకిస్థాన్లోని అనేక చారిత్రక, పవిత్ర గురుద్వారాలను సందర్శించనున్నారు. ఏప్రిల్ 14వ తేదీన పంజా సాహిబ్ గురుద్వారాలో జరిగే కార్యక్రమం ఈ పర్యటనలో ప్రధాన… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* 29వ రోజుకు చేరిన యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు.. ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. టెల్అవీవ్, పరిసర ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ దాడి.. మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్ * నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న ఆర్సీబీ-సన్రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ * తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6.30కి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. సమావేశానికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు దూరం.. * నేడు భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణం.. మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు సీతారాములోరి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగసుందరంగా భద్రాచలం పట్టణం * నేడు హైదరాబాద్లో… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమరావతి: ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతి ప్రాంతం ఖరారు, చట్టబద్ధతకు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం. * హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. * కాకినాడ: నేటి నుంచి అన్నవరం లో శ్రీ రామ నవమి వేడుకలు.. సత్య దేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే సీతారాముల వారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే కార్యక్రమం… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ * తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు.. నవమి సందర్భంగా 26న పార్లమెంట్కు సెలవు.. సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026ను ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్షా * నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి క్షేత్రస్థాయి పర్యటన.. మేనేజ్మెంట్, కార్మిక సంఘాలతో వేర్వేరుగ సమావేశం అయ్యే అవకాశం.. ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పరిశ్రమ పురోగతి, ఇతర సమస్యలపై చర్చించనున్న మంత్రి..… -
PM Modi: ఒకే ఒక్కడు.. ప్రధాని మోడీ హిస్టరీ క్రియేట్..
ఈ రోజు, ఆదివారం (మార్చి 22, 2026), భారత రాజకీయాల్లో ముఖ్యమైన రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ను అధిగమించి, భారత్ లో అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వ అధినేతగా నిలిచారు. పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయగా, ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు ప్రజా పదవిలో పూర్తి చేసుకున్నారు. మోడీ తన పదవీకాలంలో 8,931వ రోజును పూర్తి చేసుకుని, రికార్డు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా * త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని.. హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ.. పరేడ్ గ్రౌండ్ లో సభ ఉండే అవకాశం… * ఇవాళ…
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?