Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • మెట్రోపై కరోనా ప్రభావం… ఆక్యుపెన్సీలేక అవస్థలు… 
      #తెలంగాణ

      మెట్రోపై కరోనా ప్రభావం… ఆక్యుపెన్సీలేక అవస్థలు… 

      హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు.  ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత  ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు.  అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి.  ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు.  కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి.  కాగా,…
    • ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రోనా.. ఫామ్‌హౌస్‌లో చికిత్స‌..
      #తెలంగాణ

      ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రోనా.. ఫామ్‌హౌస్‌లో చికిత్స‌..

      క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వ‌ర‌కు అంతా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా క‌రోనా వైర‌స్ సోకింది.. ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది.. ఈ నెల 3వ తేదీన తిరుప‌తిలో జ‌రిగిన పాద‌యాత్ర‌, బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కాస్త న‌ల‌త‌గా ఉండ‌డంతో.. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే,…
    • పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ.. ఎమ‌ర్జెన్సీ, ఓపీ.. అన్నీ బంద్..
      #తెలంగాణ

      పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ.. ఎమ‌ర్జెన్సీ, ఓపీ.. అన్నీ బంద్..

      తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. మ‌ళ్లీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ పోతోంది.. చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా మారి.. త‌ప్ప‌నిస‌రిగా ఆస్ప‌త్రిలో చేరాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.. దీంతో.. మ‌రోసారి గాంధీ ఆస్ప‌త్రిని పూర్తిస్థాయిలో కోవిడ్ ఆస్ప‌త్రిగా మార్చేందుకు సిద్ధ‌మైంది ప్ర‌భుత్వం.. గాంధీ ఆస్పత్రిని రేపటి నుంచి పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.. శ‌నివారం నుంచి ఓపీ సేవ‌ల‌ను నిలిపివేయాల్సిందిగా ఇప్ప‌టికే ఆదేశించారు.. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే…
    • కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష… 
      #తెలంగాణ

      కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష… 

      తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు.  అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు.  అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు.  ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు.  ఏప్రిల్ 15 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్టు ఏప్రిల్ 9 వ తేదీన…
    • గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు…
      #Uncategorized

      గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు…

      గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసారు హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత వారం రోజులుగా ఒడిశా నుండి తప్పించుకుని హైదరాబాద్ లో తిరుగుతున్నాడు గ్యాంగ్ స్టార్. ఓ మర్డర్ కేస్ తో పాటు కిడ్నాప్ కేస్ లో మోస్ట్ వాంటెడ్ గా గ్యాంగ్ స్టార్ హైదర్ పోలీసుల లిస్ట్ లో ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యతో హైదర్ ను కటక్ లో హాస్పిటల్ లో చికిత్స కోసం…
    • బ్రేకింగ్‌: తెలంగాణ‌లో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు
      #Top Story

      బ్రేకింగ్‌: తెలంగాణ‌లో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు

      ఇప్ప‌టికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డంతో.. అదేదారిలో తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్​ ను ర‌ద్దు చేసింది.. ఇదే స‌మ‌యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంట‌ర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వ‌హించాల్సి ఉండ‌గా.. కరోనా సెకండ్…
    • తెలకపల్లి రవి: బండి సంజయ్‌ టు లోకేశ్: ‌ వన్‌వే  ప్రమాణాల ప్రహసనం
      #స్పెషల్‌ స్టోరీలు

      తెలకపల్లి రవి: బండి సంజయ్‌ టు లోకేశ్: ‌ వన్‌వే  ప్రమాణాల ప్రహసనం

      పందెం కట్టాలన్నా, చప్పట్టు కొట్టాలన్నా లేక సవాళ్లు చేయాలన్నా ఇరు పక్షాలు ఉండాలి. ఒకరిని ఒకరు సవాలు చేయగరు. అంతేగాని మనకు మనమే సవాలు విసిరి అవతలి వారు అందుకోలేదు గనక పై చేయి సాధించినట్టు హడావుడి చేస్తే సమాజంలో చెల్లుబాటు కాదు. ఒక వివాదంలో తమ పాత్ర గురించిన ప్రమాణం చేయడం అవతలివారిని చేయమని సవాలు చేయడం అలాటిదే. ఇంతకూ ఏ దేవత మీద దేవుని మీద ప్రమాణం చేసినా చట్టం ముందు చెల్లుబాటు కాదు.  ఈ లోగా…
    • గాంధీలో కరోనా మరణాల కలకలం.. 15 గంటల వ్యవధిలో 35 మంది మృతి ?
      #Uncategorized

      గాంధీలో కరోనా మరణాల కలకలం.. 15 గంటల వ్యవధిలో 35 మంది మృతి ?

       సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరణమృదంగం మోగుతోందా ?  కేవలం 24 గంటల వ్యవధిలో 35 మంది ఎందుకు మరణించారు ?  గాంధీలో కరోనా పేషంట్ల  మరణాల రేటు ఎక్కువగా ఎందుకు ఉంటోంది ? అనేది పరిశీలిస్తే కీలక విషయాలు వెల్లడయ్యాయి.  తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. ప్రస్తుతం 305 మంది పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో…
    • నేడు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు… ఆ రూట్లో ట్రాఫిక్ మళ్లింపు… 
      #తెలంగాణ

      నేడు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు… ఆ రూట్లో ట్రాఫిక్ మళ్లింపు… 

    • హైదరాబాద్‌లో చీటర్‌కు చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పిన మహిళ
      #తెలంగాణ

      హైదరాబాద్‌లో చీటర్‌కు చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పిన మహిళ

      హైదరాబాద్‌లో చీటర్‌కు బుద్ధి చెప్పిందో మహిళ. హైదరాబాద్‌ గౌతమీనగర్‌కు చెందిన సయ్యద్‌ అహ్మద్‌ బాలానగర్‌ కార్పొరేటర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ వివాహితకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె దగ్గర 10 లక్షలు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇల్లు రాకపోవడంతో ఆమె… నిందితుడిని నిలదీసింది. తన డబ్బులు ఇచ్చేయాలని కోరింది. డబ్బులు ఇవ్వనని.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నాడు. అంతేకాదు మళ్లీ డబ్బులు అడిగితే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో…
    ←1…593594595596→

తాజావార్తలు

  • CM Chandrababu: ప్రజాప్రతినిధులు ఓ కుటుంబంలా కలిసి పనిచేయాలి..!

  • Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర

  • Allu Sirish Marriage: ఒకటైన అల్లు శిరీష్ – నయనిక.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

  • Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు కాస్త దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచింది.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

ట్రెండింగ్‌

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions