Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి
      #తెలంగాణ

      మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి

      క‌రోనా స‌మ‌యంలో కొంత‌మంది అయిన‌వారు కూడా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. ఆదుకోవ‌డానికి ముందుకు రావ‌డం త‌ర్వాత సంగ‌తి.. క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా వెనుక‌డుగే వేస్తున్నారు.. అయితే, ఈ స‌మ‌యంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా క‌ల్పించారు.. హైద‌రాబాద్‌లోని సైదాబాద్ ఎబ్బీఐ కాల‌నీకి చెందిన దంప‌తులు క‌రోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భ‌ర్త జ‌గ‌దీష్ క‌న్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వ‌దిలారు..…
    • భారీగా తగ్గిన మెట్రో ప్రయాణికులు… నాలుగు లక్షల నుంచి…
      #Top Story

      భారీగా తగ్గిన మెట్రో ప్రయాణికులు… నాలుగు లక్షల నుంచి…

      రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు.  కరోనా, లాక్ డౌన్ ప్రభావం మెట్రో పై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లునడుస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో ఉండగా చివరి మెట్రో రైలు 8.45 గంటల అందుబాటులో ఉంది.  దీంతో ప్ర‌యాణికుల సంఖ్య రోజురోజుకు ప‌డిపోతూ వ‌స్తున్న‌ది. మే 12…
    • లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినంగా.. డీజీపీ ఆదేశాలు
      #తెలంగాణ

      లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినంగా.. డీజీపీ ఆదేశాలు

      క‌రోనా క‌ట్ట‌డి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది.. ఇక‌, ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం కేసీఆర్… అయితే లాక్‌డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలోనే కాదు.. ఎప్పుడు ప‌డితే అప్పుడు రోడ్డు ఎక్కేవారి సంఖ్య భారీగానే ఉంది… అస‌లు త‌మ‌కు ఏదీ ప‌ట్ట‌న‌ట్టుగా చిన్న‌చిన్న కార‌ణాలు చెప్పి య‌థేచ్ఛ‌గా తిరిగేస్తున్నారు కొంద‌రు. దీంతో.. లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు తెలంగాణ పోలీసులు.. ఈ మేర‌కు పోలీసు అధికారులకు డీజీపీ…
    • లాంటి స‌మ‌స్య‌లున్నా ప‌రిష్క‌రిస్తాం.. గాంధీ సిబ్బందికి కేసీఆర్ భ‌రోసా
      #తెలంగాణ

      లాంటి స‌మ‌స్య‌లున్నా ప‌రిష్క‌రిస్తాం.. గాంధీ సిబ్బందికి కేసీఆర్ భ‌రోసా

      ఎలాంటి స‌మ‌స్య‌లున్నా ప‌రిష్క‌రిస్తాం అంటూ గాంధీ ఆస్ప‌త్రిలోని జూనియ‌ర్ డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు భ‌రోసా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లిన ఆయ‌న‌.. క‌రోనా రోగుల‌తో నేరుగా మాట్లాడారు.. కొవిడ్ వార్డులను క‌లియ‌తిరిగి రోగులను ప‌లుక‌రించి, యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు.. మీకు మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ,…
    • ‘చిన్నారి పెళ్లికూతురు’ పెళ్లి ముచ్చట్లు! హైద్రాబాద్ లో అవికా గోర్ మనసు దోచిన ‘అతగాడు’!
      #Top Story

      ‘చిన్నారి పెళ్లికూతురు’ పెళ్లి ముచ్చట్లు! హైద్రాబాద్ లో అవికా గోర్ మనసు దోచిన ‘అతగాడు’!

      ‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు వారికి పరిచయం అయిన అవికా గోర్ ఏ క్షణంలోనైనా అందాల పెళ్లికూతుర్ని అయిపోటానికి సిద్ధం అంటోంది. కారణం ఆమెకు మన హైద్రాబాద్ లో దొరికిన ప్రియ మన్మథుడే! అఫ్ కోర్స్, అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాదీ ఏం కాదు. కానీ, వారిద్దరూ ఇక్కడే కలుసుకున్నారట! మిలింద్ ని చూసిన తొలి క్షణం నుంచే అవికా ఇష్టం పెంచుకుందట. తరువాతి కాలంలో ముందుగా తానే ప్రేమ సంగతి ప్రియుడితో చెప్పిందట కూడా!…
    • లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంక్‌ల‌కు మిన‌హాయింపు
      #తెలంగాణ

      లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంక్‌ల‌కు మిన‌హాయింపు

      క‌రోనా క‌ట్ట‌డి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది.. ఇక‌, ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌డం.. ఉత్త‌ర్వులు రావ‌డం అన్ని జ‌రిగిపోయాయి.. తాజాగా పెట్రోల్ బంక్‌ల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది స‌ర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా ప‌నిచేయ‌నున్నాయి. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో పెట్రోల్ బంక్‌లు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు…
    • సీఎం కేసీఆర్‌కు కిష‌న్‌రెడ్డి లేఖ‌.. వారు కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందే..!
      #తెలంగాణ

      సీఎం కేసీఆర్‌కు కిష‌న్‌రెడ్డి లేఖ‌.. వారు కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందే..!

      తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి… రైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించాల‌ని త‌న లేఖ‌లో పేర్కొన్నారు.. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బందితో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు…
    • గాంధీలో సీఎం కేసీఆర్ పర్యటన… రోగులకు ధైర్యం చెప్పిన సీఎం 
      #Top Story

      గాంధీలో సీఎం కేసీఆర్ పర్యటన… రోగులకు ధైర్యం చెప్పిన సీఎం 

      సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.  గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  గాంధీ ఆసుపత్రుల్లోని కొన్ని వార్డులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.  కరోనా రోగులకు ఆయన ధైర్యం చెప్పారు. కరోనా నుంచి తప్పక కోలుకుంటారని వారికి భరోసా ఇచ్చారు.  సీఎం వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఉన్నారు.  కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్…
    • గాంధీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్… ఎందుకంటే… 
      #Top Story

      గాంధీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్… ఎందుకంటే… 

      సీఎం కేసీఆర్ తొలిసారిగా హైదరాబాద్ లోకి గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు.  ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.  కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు.  వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి…
    • ఎంపీ ర‌ఘురామ‌కు వైద్య ప‌రీక్ష‌ల‌పై ఆర్మీ ఆస్ప‌త్రి ప్ర‌క‌ట‌న‌
      #తెలంగాణ

      ఎంపీ ర‌ఘురామ‌కు వైద్య ప‌రీక్ష‌ల‌పై ఆర్మీ ఆస్ప‌త్రి ప్ర‌క‌ట‌న‌

      సుప్రీంకోర్టు ఆదేశాల‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజుకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు.. అనంత‌రం ర‌ఘురామకు వైద్య ప‌రీక్ష‌ల‌పై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ముగ్గురు డాక్ట‌ర్ల బృందంతో ర‌ఘురామ కృష్ణంరాజుకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీ‌షియ‌ల్ ఆఫీస‌ర్ స‌మ‌క్షంలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌నీ.. ప‌రీక్ష‌లు మొత్తాన్ని వీడియో తీశామ‌ని పేర్కొన్నారు.. ప్ర‌స్తుతం ర‌ఘురామ కృష్ణంరాజు మెడిక‌ల్ కేర్‌లో ఉన్నార‌ని తెలిపిన ఆర్మీ ఆస్ప‌త్రి……
    ←1…591592593594595…599→

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions