Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్ !
      #ఆంధ్రప్రదేశ్

      తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్ !

      తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నేడు మరో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు పోలీసులు.. ఇదే కేసులో అరెస్ట్ అయినఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అటు ఈ కేసులో ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీ కి…
    • మూసీలో మొస‌లి… భ‌యాందోళ‌న‌లో స్థానికులు…
      #Top Story

      మూసీలో మొస‌లి… భ‌యాందోళ‌న‌లో స్థానికులు…

      నిన్న‌టి రోజున న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది.  ఈ భారీ వ‌ర్షాల‌కు న‌గ‌రంలో పెద్ద ఎత్తున వ‌ర‌ద సంభ‌వించింది.  ఈ వ‌ర‌ద కార‌ణంగా న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  గండిపేట‌, హిమాయ‌త్ సాగ‌ర్ జ‌లాశ‌యాల‌కు భారీ వ‌ర‌ద వ‌చ్చిచేరింది.  ఈ వ‌ర‌ద కార‌ణంగా జంట జ‌లాశ‌యాలు నిండిపోవ‌డంతో గేట్లు ఎత్తివేశారు.  దీంతో మూసీలోకి వ‌ర‌ద వ‌చ్చి చేరింది.  ఈ వ‌ర‌దల్లో మొస‌లి కొట్టుకొచ్చింది.  దీంతో స్థానికులు భ‌యాందోళ‌న‌లు చెందారు.  వెంట‌నే జూ అధికారుల‌కు స‌మాచారం అందించారు.…
    • క్యాన్సర్‌ మహమ్మారిపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
      #తెలంగాణ

      క్యాన్సర్‌ మహమ్మారిపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

      బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందని తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాక్’ ను ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, కాబట్టి జాగ్రత్తలు…
    • జీహెచ్ఎంసీ కీల‌క హెచ్చ‌రిక‌:  అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావొద్దు…
      #Top Story

      జీహెచ్ఎంసీ కీల‌క హెచ్చ‌రిక‌: అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావొద్దు…

      నిన్న రాత్రి న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది.  ఈ వ‌ర్షం ధాటికి రోడ్లు చెరువుల్లా మారిపోయాయి.  రోడ్ల‌పైకి వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది.  ఇక లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  నిన్న‌టి వ‌ర్షం నుంచి ఇంకా కోలుకోక ముందే జీహెచ్ఎంసీ అధికారులు మ‌రో కీల‌క సూచ‌న‌లు చేశారు.  ఈరోజు మ‌ధ్యాహ్నం నుంచి న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, భారీ వ‌ర్షాల దృష్ట్యా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ హెచ్చ‌రించింది. ప్ర‌జ‌ల…
    • ఐదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
      #జాతీయం

      ఐదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెరిగాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.84 కాగా… లీటర్ డీజిల్ రూ. 92.47 గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ. 109.84, కాగా… డీజిల్ రూ .100.29 కు పెరిగింది.కోల్‌కతాలో పెట్రోల్ రూ. 104.52 కాగా.. డీజిల్ రూ. 95.58 గా నమోదైంది. అలాగే… చెన్నైలో పెట్రోల్ రూ .101.27…
    • ఏడు రోజులు.. ఆరు బిల్లులు, 32.05 గంటలు..
      #తెలంగాణ

      ఏడు రోజులు.. ఆరు బిల్లులు, 32.05 గంటలు..

      తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. మొత్తం అరు బిల్లులకు సభ ఆమోదం తెలపగా… ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తం 32 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. ఆఖరి రోజు సభలో సంక్షేమ పధకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని కోరారు భట్టి. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ అర్హులకు అందడం లేదని…
    • హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ
      #Top Story

      హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

      హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొడుతోంది… బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మలక్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, బడంగ్‌పేట్‌, మెహిదీపట్నం, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, శంషాబాద్‌ సహా తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.. దీంతో.. పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. దీంతో.. అప్రమత్తమైన…
    • హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదలు.. రూ.200 కోట్ల క్యాష్‌ సీజ్..!
      #Top Story

      హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదలు.. రూ.200 కోట్ల క్యాష్‌ సీజ్..!

      హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్‌ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ…
    • తెలుగు అకాడమీ స్కాంలో రంగంలోకి ఈడీ  !
      #వార్తలు

      తెలుగు అకాడమీ స్కాంలో రంగంలోకి ఈడీ !

      తెలుగు అకాడమీ స్కాం పై విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుంది. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని సిసిఎస్ పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్ తో పాటు హవాలా లావాదేవీలు జరిగిన నేపథ్యంలో దీనిపై విచారణ జరపాలంటూ సిసిఎస్ పోలీసులు ఈడి కి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఈడి అధికారులు వెంటనే కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు తెలుగు అకాడమీ నిధులను కొట్టేసి నిందితులు పెద్ద ఎత్తున…
    • లైవ్‌:  తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు
      #Top Story

      లైవ్‌: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

    ←1…515516517518519…596→

తాజావార్తలు

  • Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..

  • Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?

  • PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో

  • Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధంతో పుతిన్‌కు లాభం, రష్యాకు సంతోషం..

  • Gas Cylinder Update: అలర్ట్‌.. అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకుంటే గ్యాస్ కట్..!

ట్రెండింగ్‌

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions