India Schedule for ICC World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15, 16న ముంబై , కోల్కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్లు.. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ 2023లో భారత తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్ 8న…
మోకాలు నొప్పి చికిత్సలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సృష్టించిన ఇపియోన్ మరో సంచలనాన్ని సృష్టించింది. మోకాలి నొప్పి కలిగినప్పుడు గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఇపియోన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అధునాతన 'సోనోసైట్ పీఎక్స్' పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Drunk And Drive Challans in Hyderabad: ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ‘భారత్’ ముందువరుసలో ఉంటుంది. రాష్ డ్రైవింగ్, సిగ్నల్స్ జంప్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటివి రోడ్డు ప్రమాదాలకు కారణాలు. ఇక మద్యం తాగి (డ్రంక్ అండ్ డ్రైవ్) వాహనాలు నడపడం ప్రధాన కారణం. దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నా.. ఇప్పటికీ చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు. అయితే డ్రంక్ అండ్…
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు..తాజాగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయి లో మత్తు పదార్థాలను పట్టుకున్న పోలీసులు వాటిని ధ్వంసం చేశారు.. ప్రస్తుతం ధ్వంసం చేసిన డ్రగ్స్ విలువ విదేశీ మార్కెట్లో సుమారు 950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 23 రకాల…
వికారాబాద్ లో దారుణం వెలుగు చూసింది..ప్రాణ స్నేహితుడు అని నమ్మిన ఫ్రెండ్ ను అతి దారుణంగా హతమార్చాడు..ఫ్రెండ్ భార్య పై కన్నేసిన కామాంధుడు అడ్డుగా ఉన్న ఫ్రెండ్ ను అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రానికి చెందిన శేఖర్, గోపాల్ స్నేహితులు. పక్కపక్క ఇళ్ళలోనే వుండే వీరిద్దరూ ఉపాధినిమిత్తం హైదరాబాద్ లో వుంటున్నారు. శేఖర్ భార్యా పిల్లలతో కలిసి…
చింతల్ లోని శ్రీనివాసనగర్ కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 ఏళ్ల కిందటే ఇల్లు కట్టుకున్నాడు. అప్పటికి రోడ్డుకు సమాంతరంగా ఉంది. కానీ, కాలక్రమేణా ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరగడంతో వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లోనే వరద నీరు చేరింది.
భాగ్యనగరంలో వీధి కుక్కల బెడదా ఇంకా తగ్గలేదు.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా మరోవైపు జనాల పై దాడి చేస్తూ బేంబేలెత్తిస్తున్నాయి.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.. ఇక తాజాగా హైదరాబాద్లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నేరేడ్మెట్ పరిధి లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాయి. కాకతీయనగర్లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు…
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం ద్వారా దళితులకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తొలి విడత దళితబంధు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Huge rain at hyderabad: ఋతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, యూసుఫ్ గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతున్న క్రమంలో అక్కడి రోడ్లు అన్నీ కాలువలను…