Property cheating: అట్లెట్లా నమ్మినావ్ బ్రో.. బిల్డింగ్ చూపిస్తే కోట్లు ఇచ్చేస్తావా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Property cheating: ఇటీవల కాలంలో కొందరు ఈజీమనీకి అలవాటు పడ్డారు. కష్టపడి పని చేయడం సాధ్యం కాదు.. ఈజీ మనీ కోసం కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను, అత్యాశపరులను లక్ష్యంగా చేసుకుని వారికిచ్చిన కాడిని దోచుకుంటున్నారు. ఒ వ్యక్తికి బిల్టిండ్ చూపించి సింపుల్ గా కోట్లు కొట్టేసిన ఘటన హైదరాబాద్ వెలుగు చూసింది. రెండంతస్తుల భవనం అమ్మకానికి ఉందని నమ్మించి రెండున్నర కోట్లకు కొన్నాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Read also: Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్కు చెందిన జమ్ముల సునీల్ కుమార్కు కొన్నాళ్ల క్రితం వెంకటేష్ ధనరాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనతికాలంలోనే ఇద్దరూ దగ్గరయ్యారు. వెంకటేష్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తార్నాకలో 400 గజాల స్థలం ఉందని, సోదరుడు ప్రసాద్ తో కలిసి బ్యాంకు రుణం తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టామన్నారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. భవనంలోని మొదటి, రెండో అంతస్తులను రూ.2.60 కోట్లకు విక్రయించాలని నిర్ణయించినట్లు వెంకటేష్ సునీల్ కుమార్ కు తెలిపారు. తార్నాకలో నిర్మాణంలో ఉన్న ఇంటిని చూపించి అమ్మకానికి పెట్టారన్నారు. దాంతో సునీల్ కుమార్ ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. సునీల్ రెండు విడతలుగా వెంకటేష్, అతని భార్య లక్ష్మిలకు రూ.2.40 కోట్లు చెల్లించాడు.
రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన రూ.20 లక్షలు చెల్లించేందుకు ఇద్దరూ అంగీకరించారు. అయితే వెంకటేష్ గత కొంత కాలంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ఆస్తి పత్రాలు ఇవ్వకుండా పరారీలో ఉన్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వెంకటేష్ సునీల్ కుమార్ కథ విన్న వారందరూ ఏంటీ బ్రో ఎలా నమ్మినావు అంటున్నారు. ఇంత ఈజీగా మోసవేంటని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇటువంటి వారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!