Property cheating: అట్లెట్లా నమ్మినావ్ బ్రో.. బిల్డింగ్ చూపిస్తే కోట్లు ఇచ్చేస్తావా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Property cheating: ఇటీవల కాలంలో కొందరు ఈజీమనీకి అలవాటు పడ్డారు. కష్టపడి పని చేయడం సాధ్యం కాదు.. ఈజీ మనీ కోసం కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను, అత్యాశపరులను లక్ష్యంగా చేసుకుని వారికిచ్చిన కాడిని దోచుకుంటున్నారు. ఒ వ్యక్తికి బిల్టిండ్ చూపించి సింపుల్ గా కోట్లు కొట్టేసిన ఘటన హైదరాబాద్ వెలుగు చూసింది. రెండంతస్తుల భవనం అమ్మకానికి ఉందని నమ్మించి రెండున్నర కోట్లకు కొన్నాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Read also: Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్కు చెందిన జమ్ముల సునీల్ కుమార్కు కొన్నాళ్ల క్రితం వెంకటేష్ ధనరాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనతికాలంలోనే ఇద్దరూ దగ్గరయ్యారు. వెంకటేష్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తార్నాకలో 400 గజాల స్థలం ఉందని, సోదరుడు ప్రసాద్ తో కలిసి బ్యాంకు రుణం తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టామన్నారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. భవనంలోని మొదటి, రెండో అంతస్తులను రూ.2.60 కోట్లకు విక్రయించాలని నిర్ణయించినట్లు వెంకటేష్ సునీల్ కుమార్ కు తెలిపారు. తార్నాకలో నిర్మాణంలో ఉన్న ఇంటిని చూపించి అమ్మకానికి పెట్టారన్నారు. దాంతో సునీల్ కుమార్ ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. సునీల్ రెండు విడతలుగా వెంకటేష్, అతని భార్య లక్ష్మిలకు రూ.2.40 కోట్లు చెల్లించాడు.
రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన రూ.20 లక్షలు చెల్లించేందుకు ఇద్దరూ అంగీకరించారు. అయితే వెంకటేష్ గత కొంత కాలంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ఆస్తి పత్రాలు ఇవ్వకుండా పరారీలో ఉన్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వెంకటేష్ సునీల్ కుమార్ కథ విన్న వారందరూ ఏంటీ బ్రో ఎలా నమ్మినావు అంటున్నారు. ఇంత ఈజీగా మోసవేంటని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇటువంటి వారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!