త్వరలోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొలువై ఉన్న మహిమన్విత అమ్మవారు పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతున్నది.. కాంగ్రెస్ మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పీజేఆర్ చిన్నగా ఉన్న ఆలయాన్ని పెద్ద ఆలయంగా మార్చారు.. ఈ నెల 14 నుంచి 17 వరకు రథోత్సవం జరుగుతుంది.. విగ్రహం అదే రోజున ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు.. నిన్నటి నుంచి…
మ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. అనుభవం వున్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా? 10 ఏళ్ల తర్వాత అది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించిన ఆయన.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల ను వక్రీకరించారని పేర్కొన్నారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్ పై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ శ్వేత ప్రతం ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి చర్యను మొదలు పెట్టారు.
Marriage Muhurat: పుష్య మాసం ముగిసి మాఘమాసం వచ్చింది. మాఘమాసంలో వివాహ శుభ కార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్. ఈ రెండు మూడు నెలల్లో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు..
Lover Kidnap: హైదరాబాద్ ఘట్కేసర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. చెల్లిని ప్రేమించాడని అన్న ప్రేమికుడిని కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో సంచలనంగా మారింది.