Sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.
గత కొన్ని రోజులుగా తరువుచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ల పై, హోటళ్ల పై నిబంధనలకు అనుగుణంగా దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించని హోటళ్ల పై కొరడా ఝళిపిస్తున్నారు ఫుడ్ స్ఫటి అధికారులు. ఇకపోతే తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు హైదరాబాద్ లోని ఈసిఐఎల్, ఏఎస్ రావు నగర్లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది. Cinnamon water: శరీర బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క…
Telangana Govt: ఒకటి నుండి 10 వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాన్ని, వర్క్ బుక్ లను విద్యార్థుల నుండి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Jr NTR back to Hyderabad from Goa: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ క్రేజ్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తాడు? అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా అనౌన్స్ చేశాడు. ముందుగా ఒక భాగంగానే రిలీజ్ అవుతుంది అనుకున్నా ఇప్పుడు ఆ సినిమా రెండు భాగాలు అయింది. అందులో మొదటి భాగం ఇప్పటికే విడుదల…
Manhole: గ్రేటర్ పరిధిలోని రోడ్లు, ఇతర ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. వర్షాకాలం
డబ్బులు సంపాదించడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడటం లేదు. దొంగతనాలు, దోపిడీలు ఇలా ఏది పడితే అది డబ్బుల కోసం చేసేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన.. ఓ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడం కోసమని ఘరానా మోసాలకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ మోసాలతో పాటు నకిలీ వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Yadadri: తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య...
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ వార్తలో నిజమెంతనో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఫ్రీ బస్సులో ప్రయాణికులు రద్దీ నెలకొంటుంది. దీంతో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. ఎండాకాలంలో ఎండవేడిమి తట్టుకోలేక చాలామంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆశక్తి చూపారు. అయితే ఇప్పుడు వానాకాలం మొదలవుతుంది. ఇప్పుడు మళ్లీ ప్రయాణికులు…
సైబర్ నేరగాళ్లు ధనవంతులవుతున్నారు. తెలంగాణ డీజీపీ పేరుతో బెదిరింపు పాలన సాగిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడికి డీజీపీ ఫొటో డీపీ నుంచి ఫోన్ వచ్చింది. మీ బావగారు డ్రగ్స్లో చిక్కుకున్నారు. అతడిని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పారు. ఆన్లైన్లో డబ్బులు పంపితే కేసు లేకుండా చూస్తామన్నారు. పాకిస్థాన్ కు చెందిన ఫోన్ నంబర్ నుంచి దుండగులు కాల్ చేసినట్లు యువకుడు గుర్తించాడు. సైబర్ నేరంగా గుర్తించి పోలీసులకు మెసేజ్ పంపాడు. 946 చివరి సంఖ్య. దాన్ని…