Hyderabad: జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ప్రాంతాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులను ప్రయోగాత్మకంగా ‘వన్ వే’ (ఏకముఖ మార్గం)గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ అధికారులు స్పష్టత ఇచ్చారు. ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు: పంజాగుట్ట వైపు నుండి: పంజాగుట్ట నుంచి చెక్పోస్ట్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఇకపై…
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న భారీ శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ , యాత్ర సాగే మార్గాలను దృష్టిలో ఉంచుకుని, నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversions) విధిస్తూ అడ్వైజరీ జారీ చేశారు. రేపు (మార్చి 27) ఉదయం నుండి రాత్రి వరకు యాత్ర కొనసాగే ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి: ట్రాఫిక్ మళ్లింపు…
CM Revanth Reddy: హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, మూసీ నది పునరుద్ధరణ వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. శాసన మండలి వేదికగా మాట్లాడిన ఆయన, నగర అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న…
కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధికారులు. కేబిఆర్ పార్క్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ సిటీ లో భాగంగా కేబిఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండు ప్రాజెక్టులుగా నిర్మాణం చేపట్టెందుకు నిర్ణయం.. ప్రాజెక్టు -1 లో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -2 నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో…
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం , ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ , అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా, 27.02.2026 నుండి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ,…
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల సందడి మళ్ళీ మొదలైంది. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్కు పయనం కావడంతో నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చిట్యాల సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.…
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐపిఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు. శనివారం వెలువడిన ఉత్తర్వుల్లో ముఖ్యమంత్రి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే యువ ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సైబర్ నేరాలను, మాదకద్రవ్యాల వినియోగాన్ని…
హైదరాబాద్ నగరంలో పవిత్రమైన ‘షబ్-ఎ-మెరాజ్’ పర్వదినాన్ని పురస్కరించుకుని, ఇటీవల పాతబస్తీలో చోటుచేసుకున్న మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఒకవైపు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటంతో పాటు, మరోవైపు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ విభాగం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా యువత అర్ధరాత్రి వేళ బైక్ రేసింగ్లు చేయడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాపాయం కొని తెచ్చుకోవడం వంటి…
Traffic Advisory : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్లోని కైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ…
Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్నగర్ నుంచి మలక్పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్హోల్స్ తెరిచి వరద…