WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం…
ఆసియా కప్ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ ఆడనుంది.
Dhoni Record Breaks: కామన్వెల్త్ గేమ్స్లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఓటమి ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆదివారం దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ రికార్డు సృష్టించింది. దీంతో…
థర్డ్ ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 విజేతగా నిలిచింది సూపర్ నోవాస్. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే వేదికగా జరిగిన ఫైనల్స్ లో వెలాసిటీ జట్టుపై 4రన్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సూపర్ నోవాస్ జట్టు కప్పు ఎగరేసుకుపోయింది. ముందుగా వెలాసిటీ జట్టు టాస్ గెలిచి సూపర్ నోవాస్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్…