ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు వచ్చినందున ఢిల్లీ-ఎన్సిఆర్లో గురువారం వర్షం, మేఘావృతమైన ఆకాశం కనిపించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ కాగా.. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది.
Micron: భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం మైక్రాన్ ప్రకటించింది. గుజరాత్ లో 825 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6,760 కోట్లు) పెట్టుబడితో ఈ ప్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నిర్దారించింది. 2023లోనే మైక్రాన్ ఫ్యాక్టరీ నెలకొల్పే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. గుజరాత్లోని జునాగఢ్, ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లలో ముస్లిం పురుషులను కొట్టిన రెండు సంఘటనలపై తీవ్రంగా స్పందించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Lawyer Divorced: అతను ఒక లాయర్.. కానీ తనవద్దకు న్యాయం కోసం వచ్చిన వారివద్ద నుంచి ఒక్క పైసాకూడా తీసుకునే వాడు. విడాకులు కావాలంటూ అతని వద్దకు వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి కలిపి ఇంటికి పంపేవాడు. అలా ఒకటి కాదు రెండు కాదు తన 16 సంవత్సరాల జీవితంలో 138 జంటలను కలిపాడు. కానీ విధి విచిత్రమైనదంటే ఏమో అనుకుంటాము కానీ.. తన భార్య వద్దనుంచి తనకే విడాకుల నోటీస్ రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. పాపం న్యాయవాదికే…
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో భీకర రూపం దాల్చుతోంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అదే స్థాయిలో బలమైన గాలులు వీస్తున్నాయి.