Weather Update: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఇండోర్, రత్లాం, చింద్వారా, మందసౌర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీవర్షాలు పడుతాయని ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read Also: Manipur BJP MLA: ప్రధాని మోడీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం.. కలవడానికి అవకాశమివ్వలేదు
Also Read
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
రాజస్థాన్ లోనూ నేటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర ప్రాంతంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర- తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Kethika Sharma : బిగుతైనా అందాలతో రెచ్చగొడుతున్న కేతిక శర్మ..
రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, కొల్హాపూర్ జిల్లాల్లో రాబోయే 3 రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబయి, పూణే జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోనూ తేలికపాటి వర్షం కురవడంతో యమునా నదిలో వరదనీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ యమునా నదీ నీటిమట్టం 205.75 మీటర్లకు పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య గుజరాత్లో వరదలు పొటెత్తాయి. గుజరాత్లో భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!