Supreme Court: ఆగస్టు 7న బిల్కిస్ బానో కేసు తుది వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో మొత్తం 11 మంది దోషులకు గత సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై బానో నిందితుల విడుదలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వరుస పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణను ఆగస్టు 7న తుది వాదనలు వింటామని తెలిపింది. న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం వాదనలు ముగిశాయని.. దోషులందరికీ నేరుగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
Read Also: Gangula Kamalakar : మిడ్ మానేర్ నీటిని విడుదల చేసిన మంత్రి గంగుల
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రతివాదులందరికీ అన్ని కేసులలో నోటీసులు అందించామని వారు తెలిపారు. ఆగస్టు 7న తుది విచారణకు ఈ అంశాన్ని జాబితా రెడీ చేశాము.. అన్ని పక్షాలు సంక్షిప్త వ్రాతపూర్వకంగా సమర్పించాలని.. దానికి సంబంధించిన ఫైల్ రెడీ చేయాలని పేర్కొన్నారు. అయితే, గత ఏడాది ఆగస్టు 15న సత్ప్రవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మంది దోషులకు జైలు నుంచి రిలీజ్ చేసింది. దీంతో నిందితుల విడుదలపై సవాల్ చేస్తూ బిల్కిస్ బానో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Nandita Swetha: చిట్టిపొట్టి బ్లాక్ గౌనులో నందితా శ్వేతా హాట్ ట్రీట్.. ఫొటోలు చూశారా?
బిల్కిస్ బానో అభ్యర్థనతో పాటు, సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ, స్వతంత్ర పాత్రికేయురాలు రేవతి లాల్, లక్నో యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ సహా పలు ఇతర ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కూడా నిందితుల విడుదలకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశారు. గోద్రా రైలు దహనం సమయంలో జరిగిన అల్లర్ల నుంచి తప్పించుకుని వెళ్తున్న బానో ఐదు నెలల గర్భిణిగా ఉంది.. అయినా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అల్లర్లలో మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులలో, ఆమె మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!