జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు.
Fake Reviews: ఇ-కామర్స్ సైట్లలో పెరుగుతున్న నకిలీ సమీక్షల భాగంగా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలోని సైట్లన్నీ అనుసరించాల్సిన ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వినియోగదారులను ఆకర్షించడానికి అనేక ఇ-కామర్స్ సైట్లలో నకిలీ సమీక్షలు వాడుతున్నారని., విభాగానికి సమాచారం ఇచ్చిన �
దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం వచ్చేసింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఇక త్వరలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది.
Infosys : దేశంలోని 2వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ అక్టోబర్-డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాన్ని నమోదు చేసింది.
మనం వాడే బైక్, కారు.. చివరకు సైకిల్ అయినా సక్రమంగా పనిచేయాలంటే.. వాటికి రెగ్యులర్గా సర్వీస్ చేయించడం.. ఇంజిన్ ఆయిల్ మార్చడం.. టైర్లలో గాలి పెట్టించడం.. చెడిపోయిన పాట్లు మారుస్తూ ఉండడంతో ఎలా చేస్తామో.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కూడా అలాంటి పనిచేయాలి.. ముఖ్యంగా రోజువారి వ్యాయామంతో అనేక అనారోగ్యసమ
సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో అమ్మే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, కార్పొరేషన్ ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ కోసం సర్వీస్ ప్రొవైడర్ను నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఎ.పి.�
కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ,నోయిడా, ఘజియాబాద్, వసంత్ కుంజ్ ప్రైవేట్ స్కూల్స్ లో నమో
కరోనా మహమ్మారి విషయంలో కేంద్రం కొత్త గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్షన్ను పక్కన పెట్టింది. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. ఏడు రోజులపాటు తప్పనిసరిగా క్వ�