ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలన
Child Kidnap: తాజాగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమా స్టైల్లో శిశువుని ప్లాన్ తో కిడ్నాప్ చేసారు గ్యాంగ్. ఈ ఘటనలో పక్కా ప్రొఫెషనల్లా వ్యవహరించారు నలుగురు మహిళా కిడ్నాపర్లు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం వైరల్ గా �
కోల్కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
Monkeypox: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును వైద్య అధికారులు ఏర్పాటు చేశారు.
చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 65 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేసే వీడియో ఒకటి బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఓ వార్డులో ఎలుకలు తిరుగుతున్నట్లు కనపడే వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో వైద్య సదుపాయంలో సమర్థవంతమైన పెస్ట్ కంట్రోల్ను ఆదేశించాలని ప్రభుత్వం
Treatment With Torch Lighting: కర్ణాటక రాష్ట్రములోని చిత్రదుర్గ జిల్లాలోని మొళకాల్మూరులోని ప్రభుత్వ ఆసుపత్రి తీవ్రమైన విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీనితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆసుపత్రి 100 పడకల సౌకర్యం ఉండడంతో అక్కడ భయంకరమైన పరిస్థితులలో వైద్య సిబ్బంది రోగులను పరీక్షించడానికి టార్చ్లు, మొబైల�
డాక్టర్లు దేవుడితో సమానం అంటారు. చావుబతుకుల మధ్య ఉన్న రోగికి వైద్యం చేసి ప్రాణాలు నిలబెడతారు. అందుకే వైద్యుల్ని దేవుడితో సమానం అంటారు పెద్దలు. ఇది ముమ్మాటికీ వాస్తవమే.
కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి విద్యుత్ శాఖ అధికారులు తాళం వేశారు. అయితే, గత కొంత కాలంగా కరెంట్ బిల్లు చెల్లించడం లేదని సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలకు కలెక్టర్ సృజన తాళం వేయించింది.