ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు కొందరు వ్యక్తులు. తాజగా కర్నూలులో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్య ప్రియురాలితో కలిసి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆన్ లైన్ లో న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కి చెందిన భార్య భర్త మల్లేష్, మేరీ, మల్లేష్…
Whiskey Ice Cream: నగరంలో విస్కీ ఐస్క్రీమ్లు హల్చల్ చేస్తున్నాయి. ఐస్క్రీమ్ను విస్కీలో కలిపి పిల్లలకు విక్రయిస్తారు. జూబ్లీహిల్స్ 1, 5 లో ఉన్న అరికో ఐస్ క్రీం పార్లర్ పై ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించారు.
Papua New Guinea: పపువా న్యూగినియాలో సాయుధ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. దేశంలోని ఉత్తర ప్రాంతంలోని మూడు గ్రామాల్లో దాదాపు 26 మందిని ఈ గ్యాంగ్ చంపేసినట్లు ఐక్యరాజ్య సమితితో పాటు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.
Meerut Gang : కొన్ని నెలలుగా మీరట్ నగరంలోని చాలా మంది స్వర్ణకారుల బంగారం, వెండి దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయి. నాలుగు చోరీ కేసుల్లో దొంగలు గేటు పగులగొట్టి, షట్టర్లు పగులగొట్టి, గోడలోంచి లోపలికి ప్రవేశించలేదు.
Thieves New Plan: పూణెలో నగలు దోచుకునేందుకు దొంగలు వేసిన కొత్త పథకం గురించి వింటే షాక్ అవుతారు. అయితే ఈ ఐదుగురు నిందితులను హడప్సర్ పోలీసులు పట్టుకున్నారు.
Instagram Cheating: మూడింతలు వడ్డీ ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును నాగ్పూర్ పోలీసులు రట్టు చేశారు. నాగ్పూర్లోని ప్రతాప్నగర్ పోలీసులు ఈ అంతర్ రాష్ట్ర ముఠా నుండి 8 మంది నిందితులను అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ రౌడీ గ్యాంగ్ ఆయువకుడ్ని కిడ్నాప్ చేసి విచకణారహితంగా దాడి చేసింది. వారి గ్యాంగ్ నుంచి పక్కకు వెళ్లిపోవడంతోనే ఈఅరాచకానికి పాల్పడ్డారు ఈరౌడీ గ్యాంగ్. అన్నా వదిలండి అంటూ ప్రాధేయపడినా వినకుండా బట్టలు విప్పి స్థంబానాకి కట్టేసి బెల్ట్ , రాడ్లతో చితకబాదారు.
మనం చూసిన నకిలీ సర్టిఫికెట్ల కేసులన్నింటినీ తలదన్నే కేసు ఇది. ఏకంగా యూనివర్సిటీ వైస్ చాన్స్లరే దొంగ డిగ్రీలు జారీచేసిన సంచలన కేసును హైదరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. దాదాపు మూడు నెలలపాటు అనేక రాష్ర్టాలు తిరిగి పక్కా ఆధారాలు సేకరించి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) వైస్ చాన్స్లర్ ఎం ప్రశాంత్ పిళ్లె, ఇదే వర్సిటీకి 2017 నుంచి 2021 వరకు వీసీగా పనిచేసిన ఎస్ఎస్ కుశ్వాహను అరెస్టుచేశారు. కేసు…
మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలతో గుంటూరు జిల్లా వణుకుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా కొనసాగుతున్న మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్16న గురజాల రైల్వేస్టేషన్ లో ఒడిషాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27న కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలోనే హత్య చేశాడు ప్రవీణ్ అనే దుండగుడు. 28న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్యకు గురయింది. కోరిక తీర్చలేదని గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. 29న…
రెమిడెసీవర్ ఇంజెక్షన్ లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేసారు ఏపీ పోలీసులు. ఆశ్రం కొవిడ్ కేర్ హాస్పిటల్ నుండి రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టిస్తున్నారు పదిమంది ముఠా సభ్యులు. ఆ ముఠా దగ్గర నుండి 40 రెమిడెసివర్ ఇంజెక్షన్లు, 1లక్ష 45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవదిలో రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న మూడు ముఠా లను అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు కొరడా దుళిపిస్తున్న…