Rowdy Gang: రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ చేసి బట్టలిప్పి స్థంబానికి కట్టేసి అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rowdy Gang: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ రౌడీ గ్యాంగ్ ఆయువకుడ్ని కిడ్నాప్ చేసి విచకణారహితంగా దాడి చేసింది. వారి గ్యాంగ్ నుంచి పక్కకు వెళ్లిపోవడంతోనే ఈఅరాచకానికి పాల్పడ్డారు ఈరౌడీ గ్యాంగ్. అన్నా వదిలండి అంటూ ప్రాధేయపడినా వినకుండా బట్టలు విప్పి స్థంబానాకి కట్టేసి బెల్ట్ , రాడ్లతో చితకబాదారు. వాటిని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కాప్స్ బరిలోకి దిగింది. 24 గంటల్లోనే నిందితులను ఆట కట్టించి. రాజేంద్రనగర్ సన్ సిటీ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ అహ్మద్ తో పాటు అతని అనుచరులు సయ్యద్ మహ్మద్ ఫహాద్, షోయబ్ అఖ్తర్, మహ్మద్ ముద్దాసర్ ల అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ పై గతంలో పలు కేసులు నమోదు చేశారని, అతనిపై 2018లో కొత్తూర్, నార్సింగీ పోలీసులు PD యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.
Read also: Himachal Pradesh CM: హిమాచల్ తదుపరి సీఎంపై నేడు కీలక నిర్ణయం.. ఎక్కువ ఛాన్స్ వారికే..!
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో A2 మహ్మద్ ఫహాద్, A3 మహ్మద్ ముద్దాసీర్ నిందితులపై హత్యతో పాటు Arms యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. షేక్ ఇర్ఫాన్ అహ్మద్ గ్యాంగ్ తో బాధితుడు మహ్మద్ ఇర్ఫాన్ తిరగడం లేదనే కక్షతో కిడ్నాప్ చేసి ఈ అరాచకానికి పాల్పడ్డారని వివరించారు. ఈ నెల 5వ తారీఖున ఇర్ఫాన్ ను ఆటోలో రౌడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం బాదితుడిని రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ వద్ద ఓ నిర్మాణంలో భవనం వద్దకు తీసుకొని వెళ్లిన గ్యాంగ్. తన ఒంటిపై బట్టలు విప్పి వేసి నగ్నంగా పిల్లర్ కు తాళ్లతో కట్టేసి అరాచకం సృష్టించారని తెలిపారు. (సంబాలాతో సంబాలా నహీతో షాజ్ పే హమ్లా) అంటూ బాధితుడిపై దాడి చేశారని, బెల్టులతో, రాడ్స్ తో విచక్షణారహితంగా చితకబాదినట్లు తెలిపారు. అతనిపై దాడి దృశ్యాలను వీడియో తీసి సొషియల్ మీడియాలో రౌడీ గ్యాంగ్ పోస్టు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి వారుంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్యాంగ్ అంటూ ఇలా అరాచకానికి పాల్పడితే కఠిచర్లు తీసుకుంటామని హెచ్చరించారు.
Cyclone Mandous: దూసుకొస్తున్న మాండూస్ తుఫాను.. తమిళనాడులో రెస్క్యూ బృందాలు మోహరింపు
తాజావార్తలు
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!