Rowdy Gang: రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ చేసి బట్టలిప్పి స్థంబానికి కట్టేసి అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rowdy Gang: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ రౌడీ గ్యాంగ్ ఆయువకుడ్ని కిడ్నాప్ చేసి విచకణారహితంగా దాడి చేసింది. వారి గ్యాంగ్ నుంచి పక్కకు వెళ్లిపోవడంతోనే ఈఅరాచకానికి పాల్పడ్డారు ఈరౌడీ గ్యాంగ్. అన్నా వదిలండి అంటూ ప్రాధేయపడినా వినకుండా బట్టలు విప్పి స్థంబానాకి కట్టేసి బెల్ట్ , రాడ్లతో చితకబాదారు. వాటిని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కాప్స్ బరిలోకి దిగింది. 24 గంటల్లోనే నిందితులను ఆట కట్టించి. రాజేంద్రనగర్ సన్ సిటీ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ అహ్మద్ తో పాటు అతని అనుచరులు సయ్యద్ మహ్మద్ ఫహాద్, షోయబ్ అఖ్తర్, మహ్మద్ ముద్దాసర్ ల అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ పై గతంలో పలు కేసులు నమోదు చేశారని, అతనిపై 2018లో కొత్తూర్, నార్సింగీ పోలీసులు PD యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.
Read also: Himachal Pradesh CM: హిమాచల్ తదుపరి సీఎంపై నేడు కీలక నిర్ణయం.. ఎక్కువ ఛాన్స్ వారికే..!
Also Read
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో A2 మహ్మద్ ఫహాద్, A3 మహ్మద్ ముద్దాసీర్ నిందితులపై హత్యతో పాటు Arms యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. షేక్ ఇర్ఫాన్ అహ్మద్ గ్యాంగ్ తో బాధితుడు మహ్మద్ ఇర్ఫాన్ తిరగడం లేదనే కక్షతో కిడ్నాప్ చేసి ఈ అరాచకానికి పాల్పడ్డారని వివరించారు. ఈ నెల 5వ తారీఖున ఇర్ఫాన్ ను ఆటోలో రౌడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం బాదితుడిని రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ వద్ద ఓ నిర్మాణంలో భవనం వద్దకు తీసుకొని వెళ్లిన గ్యాంగ్. తన ఒంటిపై బట్టలు విప్పి వేసి నగ్నంగా పిల్లర్ కు తాళ్లతో కట్టేసి అరాచకం సృష్టించారని తెలిపారు. (సంబాలాతో సంబాలా నహీతో షాజ్ పే హమ్లా) అంటూ బాధితుడిపై దాడి చేశారని, బెల్టులతో, రాడ్స్ తో విచక్షణారహితంగా చితకబాదినట్లు తెలిపారు. అతనిపై దాడి దృశ్యాలను వీడియో తీసి సొషియల్ మీడియాలో రౌడీ గ్యాంగ్ పోస్టు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి వారుంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్యాంగ్ అంటూ ఇలా అరాచకానికి పాల్పడితే కఠిచర్లు తీసుకుంటామని హెచ్చరించారు.
Cyclone Mandous: దూసుకొస్తున్న మాండూస్ తుఫాను.. తమిళనాడులో రెస్క్యూ బృందాలు మోహరింపు
తాజావార్తలు
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!